E-Paper
Advertisement

మహిళా కోర్టు తలుపు తట్టిన జోగి కుటుంబం.. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ పిటిషన్లు!

మహిళా కోర్టు తలుపు తట్టిన జోగి కుటుంబం.. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ పిటిషన్లు!
Advertisement

Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కుల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న జోగి కుటుంబసభ్యులు ముందస్తు రక్షణ కోసం విజయవాడలోని మహిళా స్పెషల్ కోర్టును ఆశ్రయించారు.

ముందస్తు చర్యల నుంచి ఉపశమనం కోసం..

Advertisement

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా పోలీసులు తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో.. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా పోలీసులను నియంత్రించాలని కోరుతూ జోగి కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమకు న్యాయం చేయాలని కోర్టు ముందు విజ్ఞప్తి చేశారు.

ఆగస్టు 4కి విచారణ వాయిదా

Advertisement

ఈ పిటిషన్లపై మహిళా స్పెషల్ కోర్టు విచారణ చేపట్టింది. కేసు వివరాలపై పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేయాలని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆదేశించింది. పోలీసుల వైఖరి, కేసు వివరాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం వెలువరిస్తామని చెబుతూ.. తదుపరి విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read: కాళేశ్వరం కట్టింది వాళ్లే.. కూల్చింది వాళ్లే.. కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫైర్!

Related News

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

Big Stories

Advertisement
×