BigTV English
Advertisement

Kanna Lakshminarayana: పసుపు కండువా కప్పుకున్న కన్నా లక్ష్మీనారాయణ

Kanna Lakshminarayana: పసుపు కండువా కప్పుకున్న కన్నా లక్ష్మీనారాయణ

Kanna Lakshminarayana: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సైకిల్ ఎక్కాడు. ఇటీవల కాశాయం పార్టీకి రాజీనామా చేసిన కన్నా.. తాజాగా పసుపు కండువా కప్పుకున్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.


గుంటూరులోని తన నివాసం నుంచి కన్నా లక్ష్మీనారాయణ అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి చేరుకున్నారు. వందలాది మంది అనుచరులు ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు నాయుడుతో కన్నా సమావేశమయ్యారు. మధ్యాహ్నం 2.48 గంటలకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు అతని అనుచరులు వందలాది మంది పసుపు కండవా కప్పుకున్నారు.

కన్నా లక్ష్మీనారాయణను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు అన్నారు. విద్యార్థి దశ నుంచి కన్నా అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. రాజకీయాల్లో నిబద్ధత ప్రకారం కన్నా పనిచేశారని కొనియాడారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్మమని వెల్లడించారు.


Related News

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Big Stories

×