BigTV English
Advertisement

Kodi Kathi Case : కోడికత్తి కేసు.. నిందితుడు తరఫు లాయర్ మిస్సింగ్..

Kodi Kathi Case : కోడికత్తి కేసు.. నిందితుడు తరఫు లాయర్ మిస్సింగ్..
Andhra pradesh today news

Kodi Kathi Case update(Andhra pradesh today news):

సీఎం జగన్‌ కోడికత్తి కేసులో శ్రీను తరపున వాదిస్తున్న లాయర్‌ సలీం మిస్సింగ్‌ అయ్యాడు. నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదని.. ఆయన భార్య, కుమారుడు చెబుతున్నారు. ఆయన అదృశ్యం గురించి మిత్రుడైన అడ్వకేట్ శ్రీనివాస్ ను కలిసి చెప్పారు. నిన్న రాత్రి నుంచే ఫోన్ కూడా స్విచ్ఛాప్ వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోడికత్తి శ్రీను కేసు వాదిస్తున్నప్పటి నుంచి.. బెదిరింపులు వస్తున్నాయి.. పోలీసులే తన భర్తను.. కిడ్నాప్‌ చేసి ఉంటారని సలీం భార్య అనుమానం వ్యక్తం చేస్తోంది.


ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో కోడి కత్తితో దాడి చేసిన శ్రీను తల్లి సావిత్రి నిరసనకు దిగింది. గుంటూరులో దళిత సంఘాలతో కలిసి ఆమె ఆందోళన చేపట్టారు. జగన్ తన కుమారుడి జీవితం నాశనం చేశాడని కంటతడిపెట్టారు. ఆయన కోర్టు విచారణకు రాకపోవడం వల్ల శ్రీను ఐదేళ్లుగా జైలులోనే మగ్గుతున్నాడని వాపోయింది. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వేడుకుంది.

మరోవైపు శ్రీను కూడా విశాఖ జైల్లో నిరాహార దీక్షకు దిగాడు.జగన్‌పై కోడికత్తితో దాడికి దిగిన శ్రీనివాస్ గత ఐదేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే జగన్ కోర్టులో వాంగ్మూలం ఇస్తే శ్రీనుకు బెయిల్ వచ్చే అవకాశాలున్నాయి. కానీ ఆయన కోర్టుకు హాజరుకావడం లేదు. దీంతో విశాఖ సెంట్రల్ జైల్లో శ్రీను నిరాహార దీక్షకు దిగాడు.


ఈలోగా శ్రీను తరపున వాదిస్తున్న లాయర్‌ సలీం మిస్సింగ్‌ కావడం కలకలం రేపుతోంది

Tags

Related News

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Big Stories

×