BigTV English

Anantapur Road Accident : కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురు స్పాట్ డెడ్

Anantapur Road Accident : కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురు స్పాట్ డెడ్

Road accident in anantapur today(AP news live):

అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి సమీపంలో ఉన్న 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన కారును.. అటుగా వచ్చిన లారీ ఢీ కొనడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు.


ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయ. అనంతపురంలోని సంగమేశ్వర్ నగర్ కు చెందిన ఏడుగురు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో బయల్దేరారు. గుత్తికి 4 కిలోమీటర్ల ఆవల ఉన్నరాయల్ దాబా వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న లారీ కారును ఢీ కొట్టింది.

ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మృతుల్లో పదేళ్ల వయసుగల చిన్నారులు స్పాట్ లోనే మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ముగ్గురికి గాయాలవ్వగా వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఘటనపై గుత్తి సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Tags

Related News

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Big Stories

×