E-Paper
Advertisement

Delhi Liquor Case : ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.. మాగుంట రాఘవ్‌కు బెయిల్‌..

Delhi Liquor Case : ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.. మాగుంట రాఘవ్‌కు బెయిల్‌..

Delhi Liquor Case latest news(Andhra news updates): దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చేటుచేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవ్‌కు బెయిల్‌ మంజూరు అయ్యింది. వైద్య కారణాలతో రాఘవ్‌కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది.

ఈడీ అధికారులు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని ఢిల్లీ హైకోర్టు మాగుంట రాఘవకు స్పష్టం చేసింది. విచారణకు పిలిచినప్పుడు చెన్నై లేదా ఢిల్లీ కార్యాలయాల్లో ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. నిందితుడు రాఘవ చెన్నైలో ఉండాలని న్యాయస్థానం నిర్దేశించింది.

రాఘవ.. ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 4గంటలకు ఈడీ ఎదుట రిపోర్టు చేయాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ట్రయల్‌ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. అతని పాస్‌పోర్ట్‌ను సరెండర్‌ చేయాలని ఆదేశించింది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×