E-Paper
Advertisement

Delhi Liquor Case : ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.. మాగుంట రాఘవ్‌కు బెయిల్‌..

Delhi Liquor Case : ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.. మాగుంట రాఘవ్‌కు బెయిల్‌..
Advertisement

Delhi Liquor Case latest news(Andhra news updates): దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చేటుచేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవ్‌కు బెయిల్‌ మంజూరు అయ్యింది. వైద్య కారణాలతో రాఘవ్‌కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది.

ఈడీ అధికారులు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని ఢిల్లీ హైకోర్టు మాగుంట రాఘవకు స్పష్టం చేసింది. విచారణకు పిలిచినప్పుడు చెన్నై లేదా ఢిల్లీ కార్యాలయాల్లో ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. నిందితుడు రాఘవ చెన్నైలో ఉండాలని న్యాయస్థానం నిర్దేశించింది.

Advertisement

రాఘవ.. ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 4గంటలకు ఈడీ ఎదుట రిపోర్టు చేయాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ట్రయల్‌ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. అతని పాస్‌పోర్ట్‌ను సరెండర్‌ చేయాలని ఆదేశించింది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×