E-Paper
Advertisement

Delhi Liquor Case : ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.. మాగుంట రాఘవ్‌కు బెయిల్‌..

Delhi Liquor Case : ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.. మాగుంట రాఘవ్‌కు బెయిల్‌..
Advertisement

Delhi Liquor Case latest news(Andhra news updates): దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చేటుచేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవ్‌కు బెయిల్‌ మంజూరు అయ్యింది. వైద్య కారణాలతో రాఘవ్‌కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది.

ఈడీ అధికారులు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని ఢిల్లీ హైకోర్టు మాగుంట రాఘవకు స్పష్టం చేసింది. విచారణకు పిలిచినప్పుడు చెన్నై లేదా ఢిల్లీ కార్యాలయాల్లో ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. నిందితుడు రాఘవ చెన్నైలో ఉండాలని న్యాయస్థానం నిర్దేశించింది.

Advertisement

రాఘవ.. ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 4గంటలకు ఈడీ ఎదుట రిపోర్టు చేయాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ట్రయల్‌ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. అతని పాస్‌పోర్ట్‌ను సరెండర్‌ చేయాలని ఆదేశించింది.

Related News

DSC జూడో సర్టిఫికెట్ల వివాదంపై.. క్లారిటీ ఇచ్చిన ఎండీ భరణి!

కొత్త పార్టీపై క్లారిటీ, నేను సీఎం అభ్యర్థిని కాను-విజయసాయిరెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

AP DSC-2025 అక్రమాలపై డొంక కదిలింది.. నిన్న స్పోర్ట్స్, నేడు దివ్యాంగుల కోటా, బయటపెట్టిన బిగ్‌ టీవీ

డబ్బులు ఇవ్వలేదని.. యువకుడ్ని తాళ్లు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన మెకానిక్, భోగాపురంలో ఘటన

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

Big Stories

Advertisement
×