BigTV English
Advertisement

Prakasam Crime: మార్కాపురంలో దారుణం.. నిద్రిస్తున్న వ్యక్తిని నరికి చంపిన వైనం.. అడ్డొచ్చిన భార్యపై..?

Prakasam Crime: మార్కాపురంలో దారుణం.. నిద్రిస్తున్న వ్యక్తిని నరికి చంపిన వైనం.. అడ్డొచ్చిన భార్యపై..?

Murder in Prakasam District: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో దారుణం చోటుచేసుకుంది. నికరంపల్లికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా నరికి చంపారు. వెంకటేశ్వర్లు ఇంట్లో నిద్రిస్తుండగా.. ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడిన కాశీరామిరెడ్డి అనే యువకుడు.. గొడలితో దాడి చేశాడు. భర్త వెంకటేశ్వర్లుపై దాడిని చూసి అడ్డు వచ్చిన అతని భార్య తిరుపతమ్మపై కూడా అదే గొడ్డలితో దాడి చేశాడు. ఆమె చేతిని నరికేశాడు. కాశీరామిరెడ్డి దాడిలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అతని భార్య తిరుపతమ్మ తీవ్రంగా గాయపడింది.


Read More: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడివున్న తిరుపతమ్మను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. వెంకటేశ్వర్లు హత్య అనంతరం.. నిందితుడు కాశీరామిరెడ్డి పరారయ్యాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.


Related News

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. డిసెంబర్ లేదా జనవరిలో, ఏవియేషన్ యూనివర్సిటీ కూడా

Jogi Jagan: మిథున్ రెడ్డి అరెస్ట్ కి ఉపోద్ఘాతం.. జోగి అరెస్ట్ పై స్పందన తూతూ మంత్రం..

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Nara Bhuvaneshwari: లండన్ వేదిక.. నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం

Minister Lokesh: అప్పుడప్పుడూ ఏపీకి.. జగన్ ది వేరే భ్రమాలోకం.. మంత్రి లోకేశ్ ఫైర్

Syamala Ysrcp: నేను చెప్పిందేంటి? మీరు రాసిందేంటి? మీడియాపై చిందులు తొక్కిన శ్యామల

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Nara Lokesh: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్.. ప్రతి ఒక్కరితో వన్ టు వన్ ఇంటరాక్షన్

Big Stories

×