E-Paper
Advertisement

Fire Accident in AP: ఏపీలో ఒకేసారి రెండు చోట్ల.. భారీ అగ్ని ప్రమాదాలు

Fire Accident in AP: ఏపీలో ఒకేసారి రెండు చోట్ల.. భారీ అగ్ని ప్రమాదాలు
Advertisement

Fire Accident in AP: ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మండవల్లి మండలం బైరవపట్నంలో ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. అయితే దోమల నివారణకు వెలిగించిన అగరబత్తీల కారణంగా ప్రమాదం జరిగింది. కాగా.. దోమల అగరబత్తీల నుంచి.. నిప్పురవ్వలు చెలరేగి.. క్షణాల్లోనే మంటలు వ్యాప్తించాయి.

ఇదే టైంలో ఇంట్లోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో 20 గుడిసెలు దగ్ధం అయ్యాయి. మంటల్లో చిక్కుకున్న ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇందులో ముగ్గురు చిన్నారులు, మహిళ సహా ఆరుగురు ఉన్నారు. వెంటనే క్షతగాత్రులను కైకలూరు ఏరియా ఆస్పత్రికి తరలించి ట్రిట్మెంట్ అందిస్తున్నారు. మంటల్లో ఇళ్లు పూర్తిగా ఖాళీపోయాయి.

Advertisement

Also Read: వీఎస్ఆర్ సాయం.. రేసులో కిరణ్ కుమార్‌రెడ్డి, చిరంజీవి

శ్రీకాకుళం లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సూర్యామహళ్ జంక్షన్ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అగ్నికీలలు ఎగిసిపడతున్నాయి. దీంతో షాపింగ్ మాల్ పరిసర ప్రాంతమంతా దట్టంగా పొగ అలుముకుంది. షాపింగ్ మాల్ లోని విలువైన వస్త్రాలు తగలబడుతున్నాయి.ఘటనా స్థలికి రెండు ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి.మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Related News

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్

తుని వద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా, 40 మందికి గాయాలు!

వారణాసిలో చంద్రబాబు జోష్.. మోదీ పాలనపై ప్రశంసల జల్లు!

బద్వేల్ లో స్కూటీ రగడ.. పక్కా ప్లాన్‌తో అన్నదమ్ములపై కత్తితో దాడి!

సహజీవనంలో కొత్త ట్విస్ట్.. ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు, విజయనగరం జిల్లాలో ఘటన

జగన్ ప్రామిస్.. ఫుల్‌జోష్‌లో తమ్మినేని, స్టేట్ నుంచి కేంద్రానికి షిప్ట్!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సంకేతాలు.. ఏపీకి భారీ వర్ష సూచన

Big Stories

Advertisement
×