E-Paper
Advertisement

Rain Alert: వదలని వర్షాలు.. మళ్లీ భారీ వర్ష సూచన..

Rain Alert: వదలని వర్షాలు.. మళ్లీ భారీ వర్ష సూచన..
Advertisement

Rain Alert: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనితో పలు జిల్లాలలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సైతం ప్రకటన విడుదల చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే అధికారులు సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

ఇటీవల ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటికి మొన్న రాయలసీమ ప్రాంతంలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురవగా, స్థానిక జలాశయాలు జలకళ ను సంతరించుకున్నాయి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలు సైతం నీట మునగగా, అధికారులు తీసుకున్న చర్యలతో ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. ఆ తర్వాత చెన్నైలో భారీ వర్షాలు కురిసాయి. ఇక ఏపీకి వర్ష సూచన ఉండదని భావిస్తున్న తరుణంలో తాజాగా వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది.

Advertisement

అల్పపీడనం ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

Also Read: Tollywood Actors: ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి.. టాలీవుడ్ హీరోలకు క్లాస్

Advertisement

అంతేకాకుండా రాష్ట్రంలోని వైయస్సార్ కడప జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో సైతం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సైతం కోరింది. ప్రధానంగా వ్యవసాయ మోటార్లకు వద్దకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉరుములు మెరుపుల సమయంలో ప్రజలు ఇంటిపట్టునే ఉండడం మంచిదని ప్రభుత్వం సూచించింది.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×