E-Paper
Advertisement

Ambati Rambabu: “టీడీపీ, జనసేనను భూస్థాపితం చేస్తాం..బాబు ఇది ఫిక్స్ ఐపో..”

Ambati Rambabu: “టీడీపీ, జనసేనను భూస్థాపితం చేస్తాం..బాబు ఇది  ఫిక్స్ ఐపో..”

Ambati Rambabu: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనను భూస్థాపితం చేస్తామని బాబు ఇది పిక్స్ ఐపోవాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలన్నారు. బాబుకు సింగిల్ గా పోటీ చేసే ధైర్యం లేదని, అందుకే పవన్ ను కలుపుకున్నారన్నారు. జైలుకు వెళ్ళొచ్చిన తరువాత చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారని, అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘పవన్ కళ్యాణ్‌కు ఎన్ని సీట్లు ముష్టి వేస్తున్నారో చెప్పాలి? గతంలో మీరు కలిసి పోటీ చేసి ఎందుకు విడిపోయారు? మీది కలహాల కాపురం అని తేలి పోయిందన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ అసలు ఎక్కడ ఉంటారు? సీఎం ఐతేనే చంద్రబాబు అసెంబ్లీ కి వస్తారా? నాకు సీటు ఇవ్వకపోయినా పక్కచూపులు చూడనన్నారు. జగన్ నిర్ణయాన్ని శిరసా వహిస్తాను’ అని అంబటి స్పష్టం చేశారు. వైసీపీకి 175 సీట్లు ఖాయమన్నారు. టీడీపీ,జనసేన పార్టీలను తుక్కుతుక్కుగా ఓడిస్తామన్నారు. మరోసారి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అంబటి జోస్యం చెప్పారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×