BigTV English

MP Avinash Reddy : హైకోర్టులో ఎంపీ అవినాష్‌కు షాక్

MP Avinash Reddy : హైకోర్టులో ఎంపీ అవినాష్‌కు షాక్

MP Avinash Reddy :


⦿  హైకోర్టులో ఎంపీ అవినాష్‌కు షాక్
⦿  బెయిల్ కండిషన్లు సడలించాలని పిటిషన్
⦿  వద్దని వాదించిన సీబీఐ తరఫు లాయర్లు
⦿  ట్రయల్ కోర్టులోనే చూసుకోమని ఆదేశం

హైదరాబాద్, స్వేచ్ఛ : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి తెలంగాణ హైకోర్టులో నిరాశే ఎదురైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ ముందస్తు బెయిల్ కండిషన్లను సడలించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారించింది. కేసు ట్రయల్ కోర్టులో నడుస్తున్న సమయంలో బెయిల్ షరతులు సడలించొద్దని సీబీఐ వాదనలు వినిపించింది. దీంతో ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చని అవినాష్‌ను కోర్టు ఆదేశించింది. కాగా బెయిల్ మంజూరు చేసిన సమయంలో అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి దేశం విడిచి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. ఈ నెల 26 నుంచి నవంబర్ 2 వరకూ జపాన్ పర్యటనకు వెళ్లేందుకు ఈ షరతు సడలించి, అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత అవినాష్ ట్రయిల్ కోర్టులోనే చూసుకోవాలని హైకోర్టు సూచించింది.


ALSO READ : సిలిండర్లపై మూడు గ్యాస్‌ కంపెనీలతో ఒప్పందం.. మంత్రి నాదెండ్ల మనోహర్‌

Related News

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Big Stories

×