E-Paper
Advertisement

Nandyal: రూ.2 కోట్ల ఆస్తిని దేవుడికి విరాళంగా ఇచ్చేసిన దంపతులు

Nandyal: రూ.2 కోట్ల ఆస్తిని దేవుడికి విరాళంగా ఇచ్చేసిన దంపతులు

Nandyal: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ ఇటీవల ఆచరణీయమైన దాతృత్వం ప్రదర్శించారు. పిల్లలు లేని వీరు తమ జీవితకాలం సంపాదించిన ఆస్తిలో దాదాపు రూ.2 కోట్ల విలువ గల ఆస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళంగా అందించారు.

వీరు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించేవారు. పల్లె జీవితంలో మంచి గుణాలను పాటిస్తూ జీవించారు. తమ ఆస్తిని గుడికి ఇవ్వాలని నిర్ణయించిన విషయం పూర్తిగా స్వచ్ఛందమని వీరు స్పష్టంగా ప్రకటించారు. వారి విరాళం కింద ఆస్తి ఆలయానికి అధికారకంగా చేర్చే విధంగా రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. వీరు ఆస్తిని వారి ఇష్టానుసార, ఎటువంటి బలవంతం లేకుంగా గుడికి అందించారు.

ఈ విరాళం వలన మాధవరం రాములవారి గుడి అభివృద్ధికి, ఆలయ కార్యకలాపాలకు , భక్తుల కోసం సౌకర్యాల ఏర్పాటుకు ఉపయోగపడనుంది. పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు తమ స్వచ్ఛమైన మనస్సును, భక్తిని ఈ విరాళం ద్యారా చూపించారని గ్రామ ప్రజలు ప్రశంసించారు.

ALSO READ:‘నా క్యారెక్టర్‌పై నిందలు వేశారు.. సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు’ – భర్త ఇంటి ముందు భార్య పోరాటం!

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×