E-Paper
Advertisement

Nandyal: రూ.2 కోట్ల ఆస్తిని దేవుడికి విరాళంగా ఇచ్చేసిన దంపతులు

Nandyal: రూ.2 కోట్ల ఆస్తిని దేవుడికి విరాళంగా ఇచ్చేసిన దంపతులు
Advertisement

Nandyal: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ ఇటీవల ఆచరణీయమైన దాతృత్వం ప్రదర్శించారు. పిల్లలు లేని వీరు తమ జీవితకాలం సంపాదించిన ఆస్తిలో దాదాపు రూ.2 కోట్ల విలువ గల ఆస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళంగా అందించారు.

వీరు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించేవారు. పల్లె జీవితంలో మంచి గుణాలను పాటిస్తూ జీవించారు. తమ ఆస్తిని గుడికి ఇవ్వాలని నిర్ణయించిన విషయం పూర్తిగా స్వచ్ఛందమని వీరు స్పష్టంగా ప్రకటించారు. వారి విరాళం కింద ఆస్తి ఆలయానికి అధికారకంగా చేర్చే విధంగా రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. వీరు ఆస్తిని వారి ఇష్టానుసార, ఎటువంటి బలవంతం లేకుంగా గుడికి అందించారు.

Advertisement

ఈ విరాళం వలన మాధవరం రాములవారి గుడి అభివృద్ధికి, ఆలయ కార్యకలాపాలకు , భక్తుల కోసం సౌకర్యాల ఏర్పాటుకు ఉపయోగపడనుంది. పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు తమ స్వచ్ఛమైన మనస్సును, భక్తిని ఈ విరాళం ద్యారా చూపించారని గ్రామ ప్రజలు ప్రశంసించారు.

ALSO READ:‘నా క్యారెక్టర్‌పై నిందలు వేశారు.. సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు’ – భర్త ఇంటి ముందు భార్య పోరాటం!

Advertisement

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×