E-Paper
Advertisement

Devansh Dhoti Ceremony: వైభవంగా దేవాన్ష్ ధోతీ ఫంక్షన్.. హాజరైన నారా, నందమూరి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్

Devansh Dhoti Ceremony: వైభవంగా దేవాన్ష్ ధోతీ ఫంక్షన్.. హాజరైన నారా, నందమూరి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
Advertisement

Devansh Dhoti Ceremony: ఏపీ సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ ధోతీ వేడుక కార్యక్రమం.. హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. తల్లిదండ్రులు నారా లోకేష్, బ్రాహ్మణీలతో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను నారా లోకేష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

ఆకట్టుకుంటున్న ఫొటోలు..

నారా లోకేశ్ షేర్ చేసిన ఫొటోల్లో దేవాన్ష్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయాడు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్యామిలీ ఈ ఫంక్షన్ హాజరైనట్లు తెలుస్తోంది. నారా లోకేష్, దేవాన్ష్ కింద కూర్చొని ఉండగా తాతయ్య బాలకృష్ణ, మామయ్య మోక్షజ్ఞ తేజ ధోతి వస్త్రాలను అందించారు. అనంతరం చంద్రబాబు, బాలయ్య కుటుంబాలు సంప్రదాయ దుస్తుల్లో ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.

Advertisement

Also Read: Jio Recharge Plans: రూ.799 ప్లాన్‌పై సందేహాలు.. జియో కీలక ప్రకటన.. యూజర్లకు పండుగే!

లోకేశ్ ఏమన్నారంటే?

Advertisement

కుమారుడి ధోతి ఫంక్షన్ ఫొటోలను షేర్ చేయడంతో పాటు నారా లోకేశ్ ఆసక్తికర క్యాప్షన్ సైతం దానికి పెట్టారు. ‘ఈరోజు మా దివాన్ష్ ధోతీ వేడుకను జరుపుకోవడానికి మా కుటుంబ సభ్యులు, ఆత్మీయులందరం ఒకచోట చేరాము. దివాన్ష్ ఎదిగి మన సంప్రదాయాలను ఇంత అందంగా ఆచరించడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ ప్రత్యేకమైన మైలురాయిని చేరుకున్న దివాన్ష్ జీవితాంతం సుఖసంతోషాలతో, విజయపథంలో సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’ అంటూ నారా లోకేశ్ రాసుకొచ్చారు.

Also Read: Induction Stove Sales: గ్యాస్ కొరత ఎఫెక్ట్.. రికార్డ్ స్థాయిలో ఇండక్షన్ స్టవ్ సేల్స్.. 24 గంటల్లో ఎంతంటే!

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×