E-Paper
Advertisement

New Liquor Policy: ఏపీలో నూతన మద్యం విధానం.. ఎప్పట్నుంచంటే?

New Liquor Policy: ఏపీలో నూతన మద్యం విధానం.. ఎప్పట్నుంచంటే?

AP’s New Liquor Policy: నూతన మద్యం విధానాన్ని రూపొందించడంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. మొత్తం 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. ఇందుకోసం అధికారులతో కూడిన నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులతో కూడిన మొత్తం 4 బృందాలను ఏర్పాటు చేసింది.

రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ఈ నాలుగు బృందాలు వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న ఎక్సైజ్ పాలసీ విధానం, మద్యం షాపులు, బార్లు, మద్యం కొనుగోళ్లు, ధరలు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేస్తాయి. అదేవిధంగా ట్రాక్ అండ్ ట్రేస్, డీ అడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాలపై కూడా ఈ బృందాలు దృష్టిసారిస్తాయి.

Also Read: శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఏపీలో కూడా మెట్రో రైల్

ఆయా రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలపై ప్రభుత్వానికి ఈ బృందాలు ఓ నివేదికను అందజేస్తాయి. ఈ నెల 12 లోగా నివేదకలు సమర్పించాలని ఈ నాలుగు అధ్యయన బృందాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే నెల 1 అనగా అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమయ్యింది.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×