BigTV English

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

Janasena Joinings: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను జనసేనలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 26న వీరంతా చేరుతున్నారని జనసేన అఫీషియల్‌గా ప్రకటించింది. కొద్ది సేపటి క్రితమే మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌తో కిలారి రోశయ్య, కంది రవిశంకర్ సమావేశమయ్యారు. ఆ తర్వాత సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. ఆ తర్వాత చేరికపై ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక అదే రోజున.. ఉత్తరాంధ్ర, రాయలసీమ, గుంటూరు నుంచి పలువురు వైసీపీ నేతలు కూడా జనసేన గూటికి చేరనున్నారు.


రెండ్రోజుల క్రితమే మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్ కు షాకిచ్చారు. ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా చేసి.. జనసేనలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ.. ఆయన వైసీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. రాజీనామా తర్వాత బాలినేని చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. జగన్ నిర్ణయాలను తాను వ్యతిరేకించానని, ఆయన తీసుకున్నవాటిలో తనకు కొన్ని నచ్చలేదని చెప్పారు. రాజీనామా తర్వాత పవన్ ను కలిసి జనసేన


Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×