BigTV English

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

Janasena Joinings: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను జనసేనలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 26న వీరంతా చేరుతున్నారని జనసేన అఫీషియల్‌గా ప్రకటించింది. కొద్ది సేపటి క్రితమే మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌తో కిలారి రోశయ్య, కంది రవిశంకర్ సమావేశమయ్యారు. ఆ తర్వాత సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. ఆ తర్వాత చేరికపై ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక అదే రోజున.. ఉత్తరాంధ్ర, రాయలసీమ, గుంటూరు నుంచి పలువురు వైసీపీ నేతలు కూడా జనసేన గూటికి చేరనున్నారు.


రెండ్రోజుల క్రితమే మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్ కు షాకిచ్చారు. ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా చేసి.. జనసేనలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ.. ఆయన వైసీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. రాజీనామా తర్వాత బాలినేని చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. జగన్ నిర్ణయాలను తాను వ్యతిరేకించానని, ఆయన తీసుకున్నవాటిలో తనకు కొన్ని నచ్చలేదని చెప్పారు. రాజీనామా తర్వాత పవన్ ను కలిసి జనసేన


Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×