E-Paper
Advertisement
Andhra Pradesh: లులూ గ్రూప్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఎంవోయూ.. విశాఖలో మాల్, రాయలసీమలో లాజిస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్‌పోర్ట్ కేంద్రం
Jagan: క్రెడిట్ చోరీ.. తన లోపాల్ని తానే బయట పెట్టుకుంటున్న జగన్
Red Sanders: ఎర్ర చందనం స్మగ్లర్లకు చుక్కలు చూపించిన గ్రామస్థులు.. డిప్యూటీ సీఎం హర్షం

Red Sanders: ఎర్ర చందనం స్మగ్లర్లకు చుక్కలు చూపించిన గ్రామస్థులు.. డిప్యూటీ సీఎం హర్షం

Red Sanders: ఎర్రచందనం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. చిత్తూరు జిల్లా అప్పినపల్లి గ్రామస్తులు ఎర్రచందనం దొంగల ఆటకట్టించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుని దుంగలను అటవీశాఖ అధికారులకు పట్టించారు. అక్రమంగా రవాణా చేస్తున్న 10 ఎర్రచందనం దుంగలను, ఆ గ్రామ ప్రజల సహకారంతో శుక్రవారం ఉదయం అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో సహకరించిన అప్పినపల్లి గ్రామస్తులను పవన్ కల్యాణ్ అభినందించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను […]

Nara Lokesh: కలిసి పని చేద్దాం.. పలు సంస్థలకు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి
Pawan Kalyan Vs Peddireddy: అటవీ భూముల ఆక్రమణపై ఆపరేషన్ అరణ్య.. పవన్ కల్యాణ్ వర్సెస్ పెద్దిరెడ్డి
Ananthapuram: అనంతపురంలో దారుణం.. భార్యపై అనుమానంతో వేట కొడవలితో నరికి చంపిన భర్త
Chintada vs Tammineni: కొడుకు కోసం రంగంలోకి తమ్మినేని
Pawan Kalyan Warns MLAs: క్యాబినెట్‌ మీటింగులో పవన్ చిచ్చు

Pawan Kalyan Warns MLAs: క్యాబినెట్‌ మీటింగులో పవన్ చిచ్చు

Pawan Kalyan Warns MLAs:  క్యాబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపైన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయట. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ నేరుగా క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం హాట్‌టాపిక్‌గా మారిందట. అంతేకాదు తప్పు చేసిన ఎమ్మెల్యేలను వదలొద్దని ఎస్పీలకు, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం కోరడం రాజకీయంగా దుమారం రేపుతోందంట. ఇంతకీ పవన్ కళ్యాణ్ నేరుగా క్యాబినెట్ సమావేశంలోనే ఎమ్మెల్యేల అంశాన్ని ఎందుకు ప్రస్తావించారు? […]

Nara Lokesh: విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు శంకుస్థాపన.. ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామన్న మంత్రి లోకేష్
YS Vivekananda: వివేకా హత్య కేసు దర్యాప్తుపై సునీత అసంతృప్తి.. సప్లిమెంటరీ చార్జిషీట్ వేయాలని సీబీఐకి విజ్ఞప్తి
CM Chandrababu: భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా.. ఇటలీ రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ
Alluri District: పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 57 మంది స్టూడెంట్స్‌కు అస్వస్థత, ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?
Vizag Summit: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ ప్రతినిధి బృందం భేటీ.. ఏపీలో భారీ పెట్టుబడులకు ఎంవోయూలు

Vizag Summit: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ ప్రతినిధి బృందం భేటీ.. ఏపీలో భారీ పెట్టుబడులకు ఎంవోయూలు

Vizag Summit: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులకు తైవాన్ కంపెనీలు ఆసక్తి ప్రదర్శించాయి. విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో భాగంగా, తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి, రాయబారి ముమిన్ చెన్ నేతృత్వంలోని తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తో ప్రత్యేకంగా భేటీ అయింది. తైవాన్ కంపెనీల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి వారికి స్పష్టం చేశారు. […]

Vijayawada: విజయవాడలో దారుణం: నర్సుగా పనిచేస్తున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Big Stories

×