E-Paper
Advertisement
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. మే 1 నుంచి శ్రీవారి దర్శన విధానంలో కీలక మార్పులు!
మత్స్యకారుల ఆశీస్సులు జగన్‌కే.. 2029 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఖాయం!
Pawan Health: పవన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా, పవన్ కోలుకోవాలని జగన్ ట్వీట్
ఏలూరు ఇండియన్ బ్యాంకుపై సీబీఐ మెరుపు దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ముగ్గురు అధికారులు!

ఏలూరు ఇండియన్ బ్యాంకుపై సీబీఐ మెరుపు దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ముగ్గురు అధికారులు!

CBI Raid: ఏలూరులోని ఇండియన్ బ్యాంక్ శాఖలో అవినీతి బాగోతం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఒక ఖాతాదారుడి పనిని సకాలంలో పూర్తి చేసేందుకు లంచం డిమాండ్ చేసిన బ్యాంకు అధికారులు, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారుల వలకు చిక్కారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పారదర్శకత ఉండాలనే నిబంధనలను తుంగలో తొక్కి, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ముగ్గురు కీలక అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. అసలేం జరిగింది? అధికారుల లీలలు.. నిందితులు […]

ట్రావెల్ బస్సు బోల్తా.. స్పాట్‌లో 30 మంది ప్రయాణికులు, అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
జగన్ అసలు రంగు బయటపడింది..  వైఎస్సార్ సిద్ధాంతాలను మంటగలిపారు,  వైఎస్ షర్మిల ఫైర్

జగన్ అసలు రంగు బయటపడింది.. వైఎస్సార్ సిద్ధాంతాలను మంటగలిపారు, వైఎస్ షర్మిల ఫైర్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు తెలపడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామంతో జగన్ అసలు రంగు బయటపడిందని విమర్శించారు. బీజేపీతో జగన్ పెట్టుకున్న అక్రమ పొత్తు ఇప్పుడు తేటతెల్లమైందని ఆమె మండిపడ్డారు. బిజెపి ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లులకు గొర్రెలా గుడ్డిగా మద్దతు తెలపడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని షర్మిల […]

చంద్రబాబు, లోకేశ్, పెమ్మసాని గుర్తుపెట్టుకో.. ఎవరినీ వదిలిపెట్టను.. అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!
Ysrcp : ప్రత్యేక హోదా లాగే డెలిమిటేషన్.. బాబు ఊరుకుంటారా?
వైజాగ్ మెట్రో.. ప్రైవేట్ భూసేకరణకు సర్వం సిద్ధం, డబుల్ డెక్కర్ కారిడార్‌తో ట్రాఫిక్ కష్టాలకు చెక్

వైజాగ్ మెట్రో.. ప్రైవేట్ భూసేకరణకు సర్వం సిద్ధం, డబుల్ డెక్కర్ కారిడార్‌తో ట్రాఫిక్ కష్టాలకు చెక్

విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టులో భూసేకరణ కీలక మైలురాయిగా నిలిచింది. ఇందుకు అవసరమైన సుమారు రూ. 600 కోట్ల నిధులను విడుదల చేయాలని జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నిధులు అందిన వెంటనే భూ యజమానులకు పరిహారం చెల్లించి నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. మొత్తం రూ. 11,498 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియ అత్యంత కీలకం. నిధులు […]

ఏపీలో భూప్రకంపనలు..  అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి రోడ్లపైకి ప్రజలు, ఏం జరుగుతోంది?

ఏపీలో భూప్రకంపనలు.. అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి రోడ్లపైకి ప్రజలు, ఏం జరుగుతోంది?

Anakapalli in Tremors: ఏపీలో తరచూ భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న పర్యాటక ప్రాంతం అరకు, పాడేరు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా వంతైంది. భూప్రకంపనల ధాటికి అర్ధరాత్రి రోడ్లపైకి ప్రజలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఏపీలో చీటికి మాటికీ భూప్రకంపనలు ఏపీలో భూప్రకంపనలు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు. లేటెస్ట్‌గా గురువారం రాత్రి […]

Amaravati: ఏపీకి మరొక భారీ పెట్టుబడి.. 300 ఎకరాల్లో పరిశ్రమ, రూ.8,175 కోట్ల పెట్టుబడి
ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తాం.. చంద్రబాబుకు ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడి సవాలు

ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తాం.. చంద్రబాబుకు ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడి సవాలు

Adimulam vs TDP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆయన కుమారుడు, జడ్పీటీసీ సభ్యుడు కోనేటి సుమన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు. తమకు జరిగిన అవమానాలను భరించలేమని, ఎన్నికల్లో తాము ఖర్చు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని సంచలన సవాలు విసిరారు. ఈ పరిణామాలను వైసీపీ […]

YSRCP : జగనూ .. ఇదేం తిరకాసు!
లోకేశ్ కొత్త ప్రయాణానికి పవన్ ‘ఆల్ ది బెస్ట్’.. యువ నాయకత్వంపై ఆశాభావం

Big Stories

Advertisement
×