E-Paper
Advertisement
Konaseema Blowout: కోనసీమ బ్లోఅవుట్.. నాలుగో రోజూ ఆరని మంటలు.. శ్రమిస్తున్న ఫైర్ ఫైటర్స్
AP News: ఏపీలో కోర్టులకు బాంబు బెదిరింపులు.. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్!

AP News: ఏపీలో కోర్టులకు బాంబు బెదిరింపులు.. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్!

AP News:  ఏపీలోని పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి. అనంతపురం జిల్లా కోర్టు రికార్డ్ అసిస్టెంట్‌తో పాటు అడిషనల్ మెజిస్ట్రేట్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్స్ అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అటు ఏలూరులోని PJCJ కోర్టుకు కూడా బాంబు పెట్టామంటూ మెయిల్ రావడంతో పోలీసులు కోర్టును ఖాళీ చేయించి సోదాలు నిర్వహించారు. […]

ysrcp : ఇక మీరు మారరా? కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తారా?
Jagan on Bhogapuram: భోగాపురం ఎయిర్‌పోర్టుపై క్లారిటీ.. నవ్వుతూ నిజం చెప్పిన జగన్, క్రెడిట్ ఇచ్చేశారు
Jagan Vs Chandrababu: ఈసారి ఏపీ వంతు.. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం, మళ్లీ అవే మాటలు
Jagan: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్.. చంద్రబాబు వైఖరిపై జగన్ ఫైర్
Ys jagan : జగన్ ఏంటిది? వైట్ ఎలిఫెంట్‌లా రాయలసీమ లిఫ్ట్‌!
Ysrcp Politics: వైసీపీకి కొత్త కష్టాలు.. ఆరుగురు ఎమ్మెల్యేలపై వేటు? వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం

Ysrcp Politics: వైసీపీకి కొత్త కష్టాలు.. ఆరుగురు ఎమ్మెల్యేలపై వేటు? వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం

Ysrcp Politics: వైసీపీకి ఎమ్మెల్యేలకు పదవీ గండం పొంచివుందా? అసెంబ్లీకి హాజరుకాకుండా జీతం తీసుకుంటున్నారా? ఆ విధంగా చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలను ఎథిక్స్ కమిటీ గుర్తించిందా? వారికి రేపో మాపో నోటీసులు ఇవ్వాలని భావిస్తోందా? కమిటీ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోనున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీకి కొత్త కష్టాలు.. ఆరుగురు ఎమ్మెల్యేలపై వేటు? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలలు గడిచింది. అయినా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకావడం లేదు. […]

Tirumala: నేటితో ముగియనున్న తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. చివరి రోజు భారీగా పోటెత్తిన భక్తులు..

Tirumala: నేటితో ముగియనున్న తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. చివరి రోజు భారీగా పోటెత్తిన భక్తులు..

Tirumala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనాలు నేటి అర్ధరాత్రితో ముగియనున్నాయి. గత ఏడాది డిసెంబర్ 31న ప్రారంభమైన ఈ ద్వార దర్శన వేడుకలు, నేటి (జనవరి 8) అర్ధరాత్రి వైకుంఠ ద్వారం మూసివేతతో ముగియనున్నాయి. ముగింపు రోజు కావడంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పది రోజుల కాలంలో దాదాపు 8 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి […]

Janasena: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ కేబినెట్‌ విస్తరణ.. ఈసారి జనసేనకు అవకాశం!
AP Politics: టీడీపీ నేత ప్రభాకర్ కిడ్నాప్.. వైసీపీ నేతల హస్తం ఉందన్న కుటుంబ సభ్యుల ఆరోపణలు!
CM Chandrababu: 8 గంటల ఢిల్లీ టూర్‌లో.. అమిత్ షాతో గంటపాటు చంద్రబాబు భేటీ, కీలక అంశాలు అవే
Krishna District: నమ్మకానికి ‘కన్నం’.. చనిపోయిన వ్యక్తి బంగారం కాజేసిన మాజీ బ్యాంక్ మేనేజర్!
Kadapa DRC meeting: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కడప DRC మీటింగ్‌లో ప్రకంపనలు

Big Stories

×