E-Paper
Advertisement

ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు వద్దు.. ఏపీ పోలీసులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు!

ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు వద్దు.. ఏపీ పోలీసులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు!
Advertisement

Pawan Reaction: నాగేశ్వర్ పై కేసులు వద్దు ఎపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్‌ అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కోసం ఏపీ పోలీసులు తెలంగాణ వెళ్లారని తెలిసిందని అన్నారు. కేసు వద్దు ఎమి వద్దు ఆయనను వదిలేయమని చెప్పాను అని అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పొరపాటున మాట్లాడి ఉండొచ్చు కేసు ఉపసంహరణ చేసుకోమని చెప్పాను అని అన్నారు. విశ్లేషణలకు అర్థం పర్థం లేదు.

కొన్ని వెబ్ సైట్స్..

విశ్లేషకులు వారు ఎదగడానికో, గుర్తింపు పొందడానికో మాట్లాడుతున్నారని పవన్ కళ్యాన్ అన్నారు. సీనియర్ విశ్లేషకులు పొరపాటున మాట్లాడినా వదిలేయాలని అన్నారు. కానీ కొన్ని వెబ్ సైట్స్ నాపై పదేపదే ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నాయని అన్నారు. వారిపై తోలు తీసే విధంగా కఠిన చర్యలు ఉంటాయని పవన్ కళ్యాన్ హెచ్చరిక చేశారు.

చర్యలు తీసుకోవాలని..

Advertisement

మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకుడైన ప్రొఫెసర్​ నాగేశ్వరరావు నేడు రాష్ట్ర డీజీపీ సీ.వీ.ఆనంద్​ ను కలిశారు. తనప జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్​, నాదెండ్ల మనోహర్​ పై ప్రొఫెసర్​ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆయనపై ఆంధ్రప్రదేశ్​ లోని ఇంద్రపాలెం స్టేషన్​ లో ఎఫ్​ఐఆర్​ కూడా జారీ అయ్యింది.

Also Read: ఆటోలు, బ్యాటరీలే టార్గెట్.. పక్కా స్కెచ్‌తో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు!

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×