BigTV English
Advertisement

Congress: జగన్ కు మరో షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

Congress: జగన్ కు మరో షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

ysr mla join CongressCongress (Latest Political news in Andhra Pradesh): రాష్ట్ర అధికార పార్టీ వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల ముందు వరుస షాక్ లు తగులుతున్నాయి. గత కొన్ని రోజులుగా పార్టీలో సీటు రాని కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.


వైసీపీకి పూతలపట్టు నియోజకవర్గంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కడపలో జరిగిన కార్యక్రమంలో ఎంఎస్ బాబుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

పేదోడి సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని నమ్మి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు.


ఇటీవలే వైసీపీ అధిష్ఠానం పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది. దీంతో వారంతా వరుసగా పార్టీని వీడుతున్నారు. వీరు ఇలా పార్టీని వీడడంతో వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఇంది.

Related News

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Big Stories

×