E-Paper
Advertisement
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ కొట్టిన కారు, స్పాట్‌లో 7 గురు, తూర్పుగోదావరి జిల్లాలో
East Godavari District Crime: కుటుంబ కలహాల చిచ్చు.. భార్య, అత్తని పొడిచి పొడిచి చంపిన భర్త, ఎక్కడో తెలుసా?
Crime News: తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం.. ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడి దారుణ హత్య

Crime News: తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం.. ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడి దారుణ హత్య

Crime News: కుటుంబ గౌరవం ముసుగులో ఘాతుకం.. తూర్పుగోదావరి జిల్లాలో పెళ్ళైన గంటల వ్యవధిలోనే ఒక నవవరుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. మండపేట మండలం ద్వారపూడి గ్రామానికి చెందిన సూర్యప్రకాశ్, రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సంధ్య గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీసినప్పటికీ, పెద్దలను ఎదిరించి ఒక్కటవ్వాలని వారు నిర్ణయించుకున్నారు. ముగిసిన వేడుక.. మొదలైన విషాదం ఈ క్రమంలో గురువారం నాడు అన్నవరం […]

East Godavari Accident: విషాదం.. పది రోజుల్లో డాక్టర్ కావాల్సింది.. పది నిమిషాల్లో ప్రాణం పోయింది!
YS Jagan: జగన్ ఫ్లెక్సీకి మేకపోతు బలి ఇచ్చారు.. అంతలోనే సీన్ కట్ చేస్తే.. నడిరోడ్డుపై?
East Godavari Crime: చేతబడి చిచ్చు..  మటన్ షాప్ ఓనర్ దారుణ హత్య, నిందితుడెవరో తెలుసా?
East Godavari Crime: భార్యపై భర్త దారుణం.. పదునైన చాకు, నుదుటి నుంచి నోటి వరకు
East Godavari Encounter: తూర్పుగోదావరి జిల్లా అడవుల్లో ఎదురుకాల్పులు, కీలక నేతలు మృతి

East Godavari Encounter: తూర్పుగోదావరి జిల్లా అడవుల్లో ఎదురుకాల్పులు, కీలక నేతలు మృతి

East Godavari Encounter: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బలు తగులతున్నాయి.  ఛత్తీడ్‌గడ్‌లో వరుసగా ఎదురుదెబ్బలు తగడంతో మిగతా నేతలు చెల్లాచెదురయ్యారు. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో బుధవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కీలక నేతలు హతమయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి అడవుల్లో బుధవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు-బలగాలకు మధ్య జరిగిన […]

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్‌లో మృతి

Big Stories

×