E-Paper
Advertisement

MLA Roja vs KC Shanti: చేతిలోన చెయ్యేసి కలిపేయనా!.. జగనన్నకు హ్యాండిచ్చిన రోజమ్మ!

MLA Roja vs KC Shanti: చేతిలోన చెయ్యేసి కలిపేయనా!.. జగనన్నకు హ్యాండిచ్చిన రోజమ్మ!
Advertisement
YSRCP latest news today

YSRCP latest news today(AP political news) :

మంత్రి రోజా ఇలాఖా నగరిలో వైసీపీ గ్రూపు తగాదాలు కలకలం రేపాయి. రోజాకు, కేసీ శాంతికి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు సీఎం జగన్. వారిద్దరి చేతులు కలిపారు. అయితే, జగనన్న చేతిలోంచి వెంటనే చెయ్యి లాగేసుకున్నారు మంత్రి రోజా. ఈ దృశ్యం వైసీపీలో హాట్ టాపిక్ అయింది. జగన్ చెప్పినా రోజా తగ్గేదేలే అంటున్నారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. అదే సమయంలో కేసీ శాంతికి జగన్ అభయహస్తం అందించడం మరింత ఆసక్తికరంగా మారింది.

మంత్రి రోజాను నగరిలో అసమ్మతి రాజకీయాలు వెంటాడుతున్నాయి. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ అసమ్మతి వర్గాలు ఆమెకు తలనొప్పిగా మారాయి. కేజీ శాంతితోనే కాదు.. పుత్తూరులో అమ్ములు నాయకత్వం, నిండ్ర మండలంలో చక్రపాణి రెడ్డి నాయకత్వంలో అసమ్మతి ఉన్నట్టు తెలుస్తోంది. విజయపురంలో రాజు, వేడమాలపేటలో మురళి రెడ్డి నాయత్వాల్లోనూ రోజాకు వ్యతిరేకంగా ఉన్నారు.

Advertisement

పార్టీ శ్రేణులను కాదని.. కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఇవ్వడంతోనే రోజాకు వ్యతిరేకత పెరిగిందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్‌ ఈ గ్రూపు పాలిటిక్స్‌పై ఫోకస్‌ పెట్టారు. ఈ మేరకు నగరి సభాస్థలం వద్ద రోజా, కేజీ శాంతిల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేశారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×