BigTV English

Eluru News : బాలింత కడుపులో కత్తెర.. డాక్టర్ల నిర్వాకం..

Eluru News : బాలింత కడుపులో కత్తెర.. డాక్టర్ల నిర్వాకం..
Eluru News


Eluru News : ఏలూరు జిల్లా సర్వజన ఆస్పత్రిలో దారుణం జరిగింది. గర్భిణికి ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర వదిలేశారు డాక్టర్లు. బాధితురాలికి కడుపు నొప్పి రావడంతో వ్యవహారం వెలుగు చూసింది. ఎక్స్ రేలో కత్తెర స్పష్టంగా కనిపిస్తోంది.

కాన్పు కోసం ఆస్పత్రిలో చేరింది మహిళ. ఆమెకు సిజేరియన్‌ చేసి, బిడ్డను బయటకు తీశారు వైద్యులు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆపరేషన్‌ తర్వాత కుట్లు వేసే క్రమంలో కడుపులో కత్తెర మర్చిపోయారు.


డిశ్చార్జ్ తర్వాత ఇంటికెళ్లిన ఆ బాలింత.. కొంతకాలంగా కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతోంది. ఆసుపత్రికి వెళితే.. వైద్యులు ఎక్స్‌రే తీయించడంతో కడుపులో కత్తెర ఉన్న విషయం బయటపడింది.

ఈ ఘటన బయటకు రాకుండా వైద్యులు జాగ్రత్త పడుతున్నారు. ఆ ఎక్స్‌రేను ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దారుణం వెలుగు చూసింది. ఆపరేషన్ చేసిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×