BigTV English

Eluru News : బాలింత కడుపులో కత్తెర.. డాక్టర్ల నిర్వాకం..

Eluru News : బాలింత కడుపులో కత్తెర.. డాక్టర్ల నిర్వాకం..
Eluru News


Eluru News : ఏలూరు జిల్లా సర్వజన ఆస్పత్రిలో దారుణం జరిగింది. గర్భిణికి ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర వదిలేశారు డాక్టర్లు. బాధితురాలికి కడుపు నొప్పి రావడంతో వ్యవహారం వెలుగు చూసింది. ఎక్స్ రేలో కత్తెర స్పష్టంగా కనిపిస్తోంది.

కాన్పు కోసం ఆస్పత్రిలో చేరింది మహిళ. ఆమెకు సిజేరియన్‌ చేసి, బిడ్డను బయటకు తీశారు వైద్యులు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆపరేషన్‌ తర్వాత కుట్లు వేసే క్రమంలో కడుపులో కత్తెర మర్చిపోయారు.


డిశ్చార్జ్ తర్వాత ఇంటికెళ్లిన ఆ బాలింత.. కొంతకాలంగా కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతోంది. ఆసుపత్రికి వెళితే.. వైద్యులు ఎక్స్‌రే తీయించడంతో కడుపులో కత్తెర ఉన్న విషయం బయటపడింది.

ఈ ఘటన బయటకు రాకుండా వైద్యులు జాగ్రత్త పడుతున్నారు. ఆ ఎక్స్‌రేను ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దారుణం వెలుగు చూసింది. ఆపరేషన్ చేసిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు.

Related News

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు.. ఎందుకు వెళ్లారంటే?

AP Power Charges: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు

Tirumala Garuda Seva: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడ సేవ

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

Vijayawada Traffic Diversions: మూల నక్షత్రంలో సరస్వతిదేవిగా దుర్గమ్మ దర్శనం.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Big Stories

×