BigTV English
Advertisement

Sharmila’s Son Marriage: మేనల్లుడి పెళ్లికి జగన్ దూరం.. అదే అసలు కారణం!

Sharmila’s Son Marriage: మేనల్లుడి పెళ్లికి జగన్ దూరం.. అదే అసలు కారణం!
today latest news telugu

YS Rajareddy – Priya Atluri Marriage in Jodhpur : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి-ప్రియ అట్లూరి ల పెళ్లి.. జోథ్ పూర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కాలేదు. జోథ్ పూర్ ప్యాలెస్ లో ఇరు కుటుంబాల బంధువులు, సన్నిహితుల సమక్షంలో రాజారెడ్డి – ప్రియ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.


మూడు రోజుల క్రితమే పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. వివాహ వేడుకలలో భాగంగా 15న సంగీత్, మెహందీ కార్యక్రమం జరిగింది. శనివారం సాయంత్ర 5.30 గంటలకు వధూవరులు బంధుమిత్రుల సాక్షిగా ఒక్కటయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పెళ్లిఫొటోలు ఇంకా బయటకు రాలేదు కానీ.. హల్దీ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Read More : ఏపీ పోలీసులపై షర్మిల మండిపాటు.. సత్తెనపల్లి ఘటనపై వెంటనే స్పందించాలని డిమాండ్


పెండ్లికొడుకు రాజారెడ్డి, పెండ్లి కూతురు ప్రియ.. వైట్ అండ్ వైట్ లో మెరవగా.. మిగతా వారంతా పసుపు రంగు దుస్తుల్లో కనిపించారు. వైఎస్ షర్మిల, అనిల్ కుమార్, కూతురు అంజలి, తల్లి విజయమ్మ ఈ ఫొటోల్లో కనిపించారు. జనవరి 18న హైదరాబాద్ లో రాజారెడ్డి-ప్రియల ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఆ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఎంగేజ్ మెంట్ కు జగన్ తూతూమంత్రంగా హాజరయ్యారని.. అప్పట్లో వీడియోలు వైరల్ అయ్యాయి.

Tags

Related News

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Big Stories

×