E-Paper
Advertisement

Andhra Pradesh: గుంటూరులో ఇస్లామిక్ ఉగ్రవాదుల షెల్టర్.. ముంబై ఏటీఎస్ దాడులు

Andhra Pradesh:  గుంటూరులో ఇస్లామిక్ ఉగ్రవాదుల షెల్టర్.. ముంబై ఏటీఎస్ దాడులు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ (Sleeper Cells) మకాం వేసినట్లు సంచలన సమాచారం బయటకు వచ్చింది. గుంటూరులో ఇస్లామిక్ ఉగ్రవాదుల షెల్టర్‌ను గుర్తించిన ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) దాడులు నిర్వహించింది. ఈ టెర్రరిస్ట్ స్థావరాలపై ఏటీఎస్ దాడులతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×