Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ (Sleeper Cells) మకాం వేసినట్లు సంచలన సమాచారం బయటకు వచ్చింది. గుంటూరులో ఇస్లామిక్ ఉగ్రవాదుల షెల్టర్ను గుర్తించిన ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) దాడులు నిర్వహించింది. ఈ టెర్రరిస్ట్ స్థావరాలపై ఏటీఎస్ దాడులతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.