E-Paper
Advertisement

Srikakulam: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన వ్యాన్, నలుగురు స్పాట్ డెత్!

Srikakulam: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన వ్యాన్, నలుగురు స్పాట్ డెత్!
Advertisement

Srikakulam: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ వ్యాన్ ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను విజయనగరం వాసులుగా గుర్తించారు. వీరంతా టెక్కలి మండలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకుని, శ్రీముఖలింగం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×