Srikakulam: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ వ్యాన్ ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను విజయనగరం వాసులుగా గుర్తించారు. వీరంతా టెక్కలి మండలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకుని, శ్రీముఖలింగం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెత్..
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో ఆటోను ఢీకొట్టిన వ్యాన్
మృతులు విజయనగరంకు చెందిన వారిగా గుర్తింపు
టెక్కలి మండలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకుని, శ్రీముఖలింగం దర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం pic.twitter.com/4lgIbZ28ut
— BIG TV Breaking News (@bigtvtelugu) November 12, 2025