E-Paper
Advertisement

Srikakulam: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన వ్యాన్, నలుగురు స్పాట్ డెత్!

Srikakulam: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన వ్యాన్, నలుగురు స్పాట్ డెత్!
Advertisement

Srikakulam: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ వ్యాన్ ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను విజయనగరం వాసులుగా గుర్తించారు. వీరంతా టెక్కలి మండలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకుని, శ్రీముఖలింగం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×