E-Paper
Advertisement

AP Fibrenet Case : ఫైబర్​ నెట్​ కేసులో చంద్రబాబుకు ఊరట.. సుప్రీం కీలక ఆదేశాలు!

AP Fibrenet Case : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఊరట లభించింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు పిటిషన్ కోసం నవంబర్ 30న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదన విన్న అత్యున్నత కోర్టు డిసెంబర్ 12న విచారణ వాయిదా చేసింది.

AP Fibrenet Case : ఫైబర్​ నెట్​ కేసులో చంద్రబాబుకు ఊరట.. సుప్రీం కీలక ఆదేశాలు!
Advertisement

AP Fibrenet Case : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఊరట లభించింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు పిటిషన్ కోసం నవంబర్ 30న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదన విన్న అత్యున్నత కోర్టు డిసెంబర్ 12న విచారణ వాయిదా చేసింది.

విచారణ జరిగేంతవరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆంధ్ర ప్రదేశ్ సిఐడీకి ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు జరిగిన విచారణ సమయంలో సుప్రీం కోర్టు.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చిన తరువాతనే బెయిల్ పిటిషన్‌ను పరిశీలిస్తామని తెలిపింది. క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడకపోవడంతో ఇప్పుడు విచారణను మరోసారి వాయిదా వేసింది.

Advertisement

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×