E-Paper
Advertisement

Tadipatri : చెత్త తొలగిస్తున్న ఎమ్మెల్యే.. అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు..

Tadipatri : చెత్త తొలగిస్తున్న ఎమ్మెల్యే.. అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు..
Advertisement

Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. నియోజకవర్గంలో పేరుకుపోయిన చెత్తా చెదారం సేకరణ చేపట్టారు. “వార్డులలో చెత్త పేరుకుపోయిందని, నీళ్లు రావడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజల కోరిక మేరకే మేము చెత్త తొలగిస్తున్నాం” అని కేతిరెడ్డి తెలిపారు. మునిసిపల్ కార్మికులకు తాము వ్యతిరేకం కాదని.. ప్రజల కోసం ట్రాక్టర్లతో చెత్తను తొలగిస్తున్నామని ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలిపారు.

జీతాలు పెంచాలని తాము నిరసన వ్యక్తం చేస్తుంటే.. చెత్త సేకరణ చేయడం దారుణం అంటూ మున్సిపల్ కార్మికులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. 12 రోజుల నుంచి ఎక్కడ చెత్త అక్కడే పేర్కొందని.. ఈగలు, దోమలతో అనారోగ్యం పాలవుతున్నామని పారిశుద్ధ్య కార్మికులతో ప్రజలు వాదనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెత్త తొలగిస్తున్న ఎమ్మెల్యేను అడ్డుకున్న నేతలు, కార్మికులను స్టేషన్ కు తరలించారు.

Related News

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

Big Stories

Advertisement
×