E-Paper
Advertisement

TDP: పులివెందుల సెంటర్లో ఫైటింగ్.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ..

TDP: పులివెందుల సెంటర్లో ఫైటింగ్.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ..
Advertisement
pulivendula

TDP: పులివెందులలో పొలిటికల్ ఫైటింగ్ హైటెన్షన్‌కు దారి తీసింది. పూల అంగళ్ల సెంటర్‌లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తుండగా.. అటువైపు వైసీపీ నాయకులు ఎదురు పడ్డారు. వాళ్ల కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కడప జిల్లాలో చంద్రబాబు ప్రాజెక్టుల పర్యటన వేడి రాజేసింది. జమ్మలమడుగు నుంచి సీబీఆర్-2 ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన చంద్రబాబు.. పులివెందుల రోడ్ షోలో ప్రసంగించాల్సి ఉంది. బాబు వస్తారని.. పులివెందుల టౌన్‌కు టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు. మరోవైపు.. పూల అంగళ్ల సెంటర్‌కు కొందరు వైసీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకుని వచ్చారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.

Advertisement

పూల అంగళ్ల సెంటర్ దగ్గర ఇలాంటిదేదో జరుగుతుందని పోలీసులు ముందే ఊహించారు. అక్కడ చంద్రబాబు ప్రోగ్రామ్ కుదరదని ఉదయం పర్మిషన్ ఇవ్వలేదు. మరో చోటుకి మార్చుకోవాలని టీడీపీ నేతలకు సూచించారు. పోలీస్ అనుమతిపై ఉత్కంఠ కొనసాగుతుండగానే.. అనుకున్నట్టుగానే అదే పూలఅంగళ్ల సెంటర్‌లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఎదురుపడి కొట్టుకున్నారు.

Related News

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అదే కారణమా?

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×