E-Paper
Advertisement

Reddy Satyanarayana: టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ ఇక లేరు

Reddy Satyanarayana: టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ ఇక లేరు

Reddy Satyanarayana:  టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొద్దిరోజులుగా ఆయన బాధపడుతున్నారు. మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 99 ఏళ్లు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు ఆయన.

ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ సీనియర్ నేతల్లో రెడ్డి సత్యనారాయణ ఒకరు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత టికెట్ రాకపోవడంతో ఇండిపెండింట్‌గా పోటీ చేశారు. 1984లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాడుగుల నియోజవర్గం నుంచి గెలుపుపొందారు. అక్కడి నుంచి మొదలైన ఆయన జైత్రయాత్ర కంటిన్యూ అయ్యింది.

ALSO READ:  పవన్ కామెంట్స్‌పై స్పందించిన హోం మంత్రి అనిత.. వెంటనే రంగంలోకి దిగి ఏం చేశారంటే?

1983, 1985,1989, 1994, 1999 అదే నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు రెడ్డి సత్యనారాయణ. టీడీపీకి ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారు. 2004 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.

చంద్రబాబు కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా, టీడీఎల్పీ డిప్యూటీ లీడర్‌గా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఆ తర్వాత వయస్సు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×