E-Paper
Advertisement

Reddy Satyanarayana: టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ ఇక లేరు

Reddy Satyanarayana: టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ ఇక లేరు
Advertisement

Reddy Satyanarayana:  టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొద్దిరోజులుగా ఆయన బాధపడుతున్నారు. మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 99 ఏళ్లు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు ఆయన.

ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ సీనియర్ నేతల్లో రెడ్డి సత్యనారాయణ ఒకరు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత టికెట్ రాకపోవడంతో ఇండిపెండింట్‌గా పోటీ చేశారు. 1984లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాడుగుల నియోజవర్గం నుంచి గెలుపుపొందారు. అక్కడి నుంచి మొదలైన ఆయన జైత్రయాత్ర కంటిన్యూ అయ్యింది.

Advertisement

ALSO READ:  పవన్ కామెంట్స్‌పై స్పందించిన హోం మంత్రి అనిత.. వెంటనే రంగంలోకి దిగి ఏం చేశారంటే?

1983, 1985,1989, 1994, 1999 అదే నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు రెడ్డి సత్యనారాయణ. టీడీపీకి ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారు. 2004 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.

Advertisement

చంద్రబాబు కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా, టీడీఎల్పీ డిప్యూటీ లీడర్‌గా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఆ తర్వాత వయస్సు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×