E-Paper
Advertisement

Reddy Satyanarayana: టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ ఇక లేరు

Reddy Satyanarayana: టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ ఇక లేరు
Advertisement

Reddy Satyanarayana:  టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొద్దిరోజులుగా ఆయన బాధపడుతున్నారు. మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 99 ఏళ్లు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు ఆయన.

ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ సీనియర్ నేతల్లో రెడ్డి సత్యనారాయణ ఒకరు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత టికెట్ రాకపోవడంతో ఇండిపెండింట్‌గా పోటీ చేశారు. 1984లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాడుగుల నియోజవర్గం నుంచి గెలుపుపొందారు. అక్కడి నుంచి మొదలైన ఆయన జైత్రయాత్ర కంటిన్యూ అయ్యింది.

Advertisement

ALSO READ:  పవన్ కామెంట్స్‌పై స్పందించిన హోం మంత్రి అనిత.. వెంటనే రంగంలోకి దిగి ఏం చేశారంటే?

1983, 1985,1989, 1994, 1999 అదే నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు రెడ్డి సత్యనారాయణ. టీడీపీకి ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారు. 2004 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.

Advertisement

చంద్రబాబు కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా, టీడీఎల్పీ డిప్యూటీ లీడర్‌గా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఆ తర్వాత వయస్సు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×