E-Paper
Advertisement

Road Accident: టిప్పర్ ఢీ కొని.. స్పాట్‌లో తల్లికూతుళ్లు మృతి

Road Accident: టిప్పర్ ఢీ కొని.. స్పాట్‌లో తల్లికూతుళ్లు మృతి

Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంచిర్యాలలోని రెడ్డికాలనీకి చెందిన సింగరేణి రిటైడ్ కార్మికుడు పాత విఘ్నేశ్, రమాదేవి దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, అమెరికాలో స్థిర పడ్డారు. చిన్న కుమార్తె తేజస్వి గృహ ప్రవేశం కోసం విఘ్నేశ్ దంపతులు అమెరికా వెళ్లారు. గృహ ప్రవేశం ముగిసిన తర్వాత.. పెద్ద కూతురు శ్రవంతి కొడుకు నిశాంత్ బర్త్‌డే కోసం మరో ప్రాంతానికి వెళ్తుండగా.. అటుగా వస్తున్న ఓ టిప్పర్ తేజస్వి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో తేజస్వి(32), రమాదేవి(52) అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే కారులో ఉన్న విఘ్నేశ్ అల్లుడు కిరణ్ ,పిల్లలు గాయపడ్డారు. దీంతో స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టి హాస్పిటల్‌కి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×