BigTV English

Road Accident: టిప్పర్ ఢీ కొని.. స్పాట్‌లో తల్లికూతుళ్లు మృతి

Road Accident: టిప్పర్ ఢీ కొని.. స్పాట్‌లో తల్లికూతుళ్లు మృతి
Advertisement


Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంచిర్యాలలోని రెడ్డికాలనీకి చెందిన సింగరేణి రిటైడ్ కార్మికుడు పాత విఘ్నేశ్, రమాదేవి దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, అమెరికాలో స్థిర పడ్డారు. చిన్న కుమార్తె తేజస్వి గృహ ప్రవేశం కోసం విఘ్నేశ్ దంపతులు అమెరికా వెళ్లారు. గృహ ప్రవేశం ముగిసిన తర్వాత.. పెద్ద కూతురు శ్రవంతి కొడుకు నిశాంత్ బర్త్‌డే కోసం మరో ప్రాంతానికి వెళ్తుండగా.. అటుగా వస్తున్న ఓ టిప్పర్ తేజస్వి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో తేజస్వి(32), రమాదేవి(52) అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే కారులో ఉన్న విఘ్నేశ్ అల్లుడు కిరణ్ ,పిల్లలు గాయపడ్డారు. దీంతో స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టి హాస్పిటల్‌కి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Visakhapatnam: నిద్ర మత్తులో డ్రైవర్.. కొబ్బరి అమ్మే మహిళ పైకి లారీ

Garib Rath Express: తగలబడ్డ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్.. తృటిలో తప్పిన ప్రాణనష్టం

Pak vs Afghan: ఆఫ్ఘన్ క్రికెటర్లపై పాక్ దాడి.. ముగ్గురు క్రికెటర్లు మృతి

Crime News: నిజామాబాద్‌లో దారుణం.. కానిస్టేబుల్‌ను పొడిచి చంపిన దొంగ

Nims Hospital: నిమ్స్ హాస్పిటిల్‌లో వైద్య విద్యార్ధి మృతి.. హత్యా? ఆత్మహత్యా?

Wife Kills Husband: చీరనే ఉరితాడుగా మార్చిన భార్య.. అసలు ఏం జరిగింది..?

Bus Fire: ప్రైవేట్ బస్సులో మంటలు.. 29 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్..

Big Stories

×