E-Paper
Advertisement

Ramgopal Challange to Jagan: జగన్ నీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రా..: రాంగోపాల్

Ramgopal Challange to Jagan: జగన్ నీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రా..: రాంగోపాల్
Advertisement

TDP MLC Ramgopal Reddy Challange to Jagan: వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు రావాలంటూ ఆయన జగన్ కు సవాల్ కూడా విసిరారు. సోమవారం టీడీపీ ఆఫీసులో ఆయన మీడియాతో జగన్ పై మండిపడ్డారు. వైసీపీ హయాంలో అంతా అవినీతే జరిగిందన్నారు. పులివెందులలో సుందీకరణ పేరుతో రూ. వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. పులివెందులలో జరిగిన కుంభకోణాలపై బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా?.. జగన్ నీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రా..’ అంటూ ఆయన సవాల్ విసిరారు.

Also Read: జగన్ అబద్ధాలు ఆడొద్దు.. మేం నీ సెక్యూరిటీని తగ్గించామా..? నిజం చెప్పు: అనిత

Advertisement

ఇదిలా ఉంటే.. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు విచారణ వేగంగా కొనసాగుతోందంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం తిరుపతి వకుళామాతను ఆయనతోపాటు మంత్రి గొట్టిపాటు రవికుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ.. పెద్దరెడ్డి అనుచరుల ఇళ్లల్లో భూముల అక్రమాలకు సంబంధించినటువంటి వందల ఫైళ్లు దొరికాయన్నారు. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ఎంతటి వారున్నా కూడా వదిలేదన్నారు. పెద్దిరెడ్డి బాధితుల సంఖ్య వేలల్లో ఉందన్నారు. ఆ కుటుంబం చేసిన వందల ఎకరాల భూకబ్జాలకు ప్రభుత్వం వద్ద ఆధారాలున్నాయన్నారు. తిరుపతి, రాజంపేట, చిత్తూరు నియోజకవర్గంలో బాధితులు అధికంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను బయటపెడుతామన్నారు.

Tags

Related News

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

Big Stories

Advertisement
×