BigTV English

Kanchikacharla quarry: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం, క్వారీలో బండరాళ్లు పడి ముగ్గురు మృతి

Kanchikacharla quarry: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం, క్వారీలో బండరాళ్లు పడి ముగ్గురు మృతి
Advertisement

Kanchikacharla quarry: ఉమ్మడి కృష్ణాజిల్లాలో దారుణం జరిగింది. కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్ జారీ డ్రిల్లింగ్ చేస్తున్నవారిపై బండరాళ్లు పడ్డాయి. స్పాట్‌లో ముగ్గురు మృతి చెందారు.


పరిటాల క్వారీపై కార్మికులు డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో పైనుంచి బండరాళ్లు కిందపడ్డాయి. పెద్ద  రాయి కింద పడి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ వర్షం పడడంతో సహాయకచర్యలకు అంతరాయం ఏర్పడింది.

మృతులు జి కొండూరు మండలం చెరువు మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. అధికారులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మొత్తం క్వారీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రావాల్సివుంది.


 

Tags

Related News

Narayana Varma: పిఠాపురంలో వర్మను జీరో చేశామన్న వ్యాఖ్యలపై మంత్రి నారాయణ వివరణ

Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి నెల దర్శన కోటా షెడ్యూల్ విడుదల

Pawan Kalyan: చెప్పాడంటే చేస్తాడంతే.. 100 రోజుల ప్రణాళికను పట్టాలెక్కించిన పవన్

Chandrababu Jagan: జగన్ పులివెందులకు ఇచ్చిందేంటి? చంద్రబాబు విశాఖకు తెచ్చిందేంటి?

Ysrcp Leaders: ఇంతకీ ప్రధాని మోదీని వైసీపీ నేతలు కలిశారా లేదా? అసలెందుకీ రాద్ధాంతం?

Tirumala News: తప్పుడు వార్తలపై టీటీడీ సీరియస్.. ధర పెంచే ఆలోచన లేదు-ఛైర్మన్

Lokesh Amarnath: లోకేష్ కోడి-గుడ్డు కామెంట్స్ కి అమర్నాథ్ అంతగా ఫీలయ్యారా?

Fake liquor Case: ఏపీలో కల్తీ మద్యం.. అధికార-విపక్షాల మాటల యుద్ధం,పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Big Stories

×