BigTV English

Ayodhya Ram Mandir : 350 బాక్సులు.. లక్ష లడ్డూలు.. అయోధ్యకు తిరుమల శ్రీవారి ప్రసాదం..

Ayodhya Ram Mandir : 350 బాక్సులు.. లక్ష లడ్డూలు.. అయోధ్యకు తిరుమల శ్రీవారి ప్రసాదం..

Ayodhya Ram Mandir : అయోధ్యకు పంపేందుకు తిరుమల శ్రీ‌వారి ల‌డ్డూ ప్రసాదం సిద్ధమైంది. ఈ నెల 22న రామమందిరం ప్రారంభోత్సవం రోజు భక్తులకు ఈ లడ్డూలు పంపిణీ చేస్తారు. టీటీడీ 25 గ్రాముల బరువు గల లక్ష చిన్న లడ్డూల‌ను తయారు చేసింది. అయోధ్య భక్తులకు శ్రీ‌వారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేసింది.


గురువారం తిరుమ‌లలోని శ్రీ‌వారి సేవాస‌ద‌న్‌-1లో శ్రీ‌వారి సేవ‌కులు ఒక్కో క‌వ‌ర్‌లో రెండు చిన్న ల‌డ్డూలను ప్యాకింగ్ చేశారు. మొత్తం 350 బాక్సుల‌ను సిద్ధం చేశారు. 350 మంది శ్రీ‌వారి సేవ‌కులు ఈ సేవ‌లో పాల్గొన్నారు. ఈ ల‌డ్డూల‌ను అయోధ్యకు పంప‌నున్నారు.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×