E-Paper
Advertisement

Panipuri : చిన్నారుల ప్రాణాలు తీసిన పానీపూరి.. జంగారెడ్డిగూడెంలో విషాదం..

Panipuri : చిన్నారుల ప్రాణాలు తీసిన పానీపూరి.. జంగారెడ్డిగూడెంలో విషాదం..

Panipuri : పానీపూరీ ఆ చిన్నారుల పాలిట యమపాశమైంది. అన్నదమ్ముల ప్రాణాలు బలి తీసుకుంది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఈ కుటుంబ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ విషాదకర ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది.

10 ఏళ్ల రామకృష్ణ, 6 ఏళ్ల విజయ్‌ అన్నదమ్ములు. చిరుతిండి తినాలని ఆశ పడ్డారు. బుధవారం రాత్రి పానీ పూరీ తిన్నారు. వెంటనే కడుపునొప్పితో విలవిలలాడారు. బాధతో అల్లాడిపోయారు. ఆ చిన్నారులను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రాణాలు దక్కలేదు. ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసెలా రోదిస్తున్నారు.

చిన్నారుల మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×