E-Paper
Advertisement

Panipuri : చిన్నారుల ప్రాణాలు తీసిన పానీపూరి.. జంగారెడ్డిగూడెంలో విషాదం..

Panipuri : చిన్నారుల ప్రాణాలు తీసిన పానీపూరి.. జంగారెడ్డిగూడెంలో విషాదం..
Advertisement

Panipuri : పానీపూరీ ఆ చిన్నారుల పాలిట యమపాశమైంది. అన్నదమ్ముల ప్రాణాలు బలి తీసుకుంది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఈ కుటుంబ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ విషాదకర ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది.

10 ఏళ్ల రామకృష్ణ, 6 ఏళ్ల విజయ్‌ అన్నదమ్ములు. చిరుతిండి తినాలని ఆశ పడ్డారు. బుధవారం రాత్రి పానీ పూరీ తిన్నారు. వెంటనే కడుపునొప్పితో విలవిలలాడారు. బాధతో అల్లాడిపోయారు. ఆ చిన్నారులను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రాణాలు దక్కలేదు. ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసెలా రోదిస్తున్నారు.

Advertisement

చిన్నారుల మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×