BigTV English

Ayodhya : అయోధ్యకు తరలి వచ్చిన నేపాలి భక్తులు.. అత్తారింటి నుంచి రామయ్యకు కానుకలు.

Ayodhya : అయోధ్యకు తరలి వచ్చిన నేపాలి భక్తులు.. అత్తారింటి నుంచి రామయ్యకు కానుకలు.

Ayodhya : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ దశరథ రామయ్యకు వివిధ ప్రాంతాల నుంచి కానుకలు వస్తున్నాయి. ఇలా ఎన్ని ప్రాంతాల నుంచి కానుకలు వచ్చినా.. అత్తారింటి నుంచి వచ్చే కానుకలు చాలా ప్రత్యేకం. సీతమ్మ తల్లి జన్మించిన నేపాల్ నుంచి రామయ్యకు కానుకలు వచ్చాయి. నేపాల్ లోని జనక్ పుర్ నుంచి వందలాది మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు.


సుమారు 800 మంది భక్తులు 500 కానుకల డబ్బాలతో అయోధ్యకు వచ్చారు. భక్తులు తీసుకొచ్చిన కానుకలలో శ్రీరాముడి కోసం వెండి పాదరక్షలు, వెండి విల్లు, బాణం, కంఠహారాలు, గృహోపకరణాలు, పట్టు వస్త్రాలు ఉన్నాయి. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట జరగుతున్నందుకు తమకెంతో సంతోషంగా ఉందని జనక్ పుర్ ఆలయ పూజారి అన్నారు. జనకుడు సీతారాముల వివాహ సమయంలో ఎన్నో కానుకలు ఇచ్చాడని తామూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని నేపాలీ భక్తులు అన్నారు.


Related News

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Big Stories

×