E-Paper
Advertisement

Vishaka: విశాఖ దంపతుల మిస్సింగ్ మిస్టరీ విషాదాంతం..

Vishaka: విశాఖ దంపతుల మిస్సింగ్ మిస్టరీ విషాదాంతం..
Advertisement

Vishaka: విశాఖ దంపతులు మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. మంగళవారం కన్పించకుండా పోయిన వరప్రసాద్ దంపతుల్లో ఒకరు విగతజీవిగా కన్పించారు. కొప్పాక ఏలూరు కాలువలో వరప్రసాద్ మృతదేహం లభ్యమైంది.

విశాఖ గాజువాకకు చెందిన దంపతుల జంట తాము ఆత్మహత్య చేసుకోబోతున్నామంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే చనిపోతున్నట్లుగా ఆ వీడియోలో తెలిపారు. తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు.

Advertisement

సెల్ఫీ వీడియో తర్వాత ఇద్దరి ఫోన్లు స్విఛాప్ అయ్యాయి. వారికోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాలువ దగ్గర చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, మొబైల్ ఉన్నట్టు గుర్తించారు.

ఆ జంట.. కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు భావించి.. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు. కానీ, ఎన్నిగంటలు గడిచినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. చీకటి పడటంతో సెర్చ్ ఆపరేషన్ తాత్కాలికంగా ఆపేశారు. బుధవారం ఉదయమే మళ్లీ గాలింపు మొదలుపెట్టగా.. వరప్రసాద్ మృతదేహం లభించింది. అతని భార్య మీరా డెడ్ బాడీ కోసం గాలింపు కొనసాగుతోంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×