E-Paper
Advertisement

Vishaka: విశాఖ దంపతుల మిస్సింగ్ మిస్టరీ విషాదాంతం..

Vishaka: విశాఖ దంపతుల మిస్సింగ్ మిస్టరీ విషాదాంతం..
Advertisement

Vishaka: విశాఖ దంపతులు మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. మంగళవారం కన్పించకుండా పోయిన వరప్రసాద్ దంపతుల్లో ఒకరు విగతజీవిగా కన్పించారు. కొప్పాక ఏలూరు కాలువలో వరప్రసాద్ మృతదేహం లభ్యమైంది.

విశాఖ గాజువాకకు చెందిన దంపతుల జంట తాము ఆత్మహత్య చేసుకోబోతున్నామంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే చనిపోతున్నట్లుగా ఆ వీడియోలో తెలిపారు. తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు.

Advertisement

సెల్ఫీ వీడియో తర్వాత ఇద్దరి ఫోన్లు స్విఛాప్ అయ్యాయి. వారికోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాలువ దగ్గర చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, మొబైల్ ఉన్నట్టు గుర్తించారు.

ఆ జంట.. కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు భావించి.. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు. కానీ, ఎన్నిగంటలు గడిచినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. చీకటి పడటంతో సెర్చ్ ఆపరేషన్ తాత్కాలికంగా ఆపేశారు. బుధవారం ఉదయమే మళ్లీ గాలింపు మొదలుపెట్టగా.. వరప్రసాద్ మృతదేహం లభించింది. అతని భార్య మీరా డెడ్ బాడీ కోసం గాలింపు కొనసాగుతోంది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×