E-Paper
Advertisement

Vamsi krishna Srinivas Yadav : వైసీపీకి షాక్.. పవన్ కల్యాణ్ తో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ భేటీ.. జనసేనలో చేరిక..

Vamsi krishna Srinivas Yadav : వైసీపీకి షాక్.. పవన్ కల్యాణ్ తో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ భేటీ.. జనసేనలో చేరిక..

Vamsi krishna Srinivas Yadav : వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరారు. ఆయన పవన్ కల్యాణ్‌ను కలిశారు. వంశీకృష్ణ జనసేనలో చేరతారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయనతో చర్చలు జరిపారు. పార్టీని వీడవద్దని కోరారు. అయినా సరే వంశీకృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చారు. ఈక్రమంలో ఆయన అనుచరులతోనూ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన కల్యాణ్ కలిసి ఆ పార్టీలో చేరిపోయారు.

తాను పార్టీ మారినట్టు అనిపించడం లేదని.. సొంత గూటికి వచ్చినట్టు ఉందన్నారు వంశీకృష్ణ. తాను వైసీపీకి రాజీనామా చేశానని.. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నానో అందరికి తెలుసన్నారు.

వంశీకృష్ణ జనసేనలో చేరడం సంతోషంగా ఉందన్నారు పవన్ కల్యాణ్‌. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వంశీకృష్ణ ఎంతో చేశారని.. ఇక ముందు కూడా కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×