E-Paper
Advertisement

Vamsi krishna Srinivas Yadav : వైసీపీకి షాక్.. పవన్ కల్యాణ్ తో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ భేటీ.. జనసేనలో చేరిక..

Vamsi krishna Srinivas Yadav : వైసీపీకి షాక్.. పవన్ కల్యాణ్ తో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ భేటీ.. జనసేనలో చేరిక..
Advertisement

Vamsi krishna Srinivas Yadav : వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరారు. ఆయన పవన్ కల్యాణ్‌ను కలిశారు. వంశీకృష్ణ జనసేనలో చేరతారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయనతో చర్చలు జరిపారు. పార్టీని వీడవద్దని కోరారు. అయినా సరే వంశీకృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చారు. ఈక్రమంలో ఆయన అనుచరులతోనూ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన కల్యాణ్ కలిసి ఆ పార్టీలో చేరిపోయారు.

తాను పార్టీ మారినట్టు అనిపించడం లేదని.. సొంత గూటికి వచ్చినట్టు ఉందన్నారు వంశీకృష్ణ. తాను వైసీపీకి రాజీనామా చేశానని.. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నానో అందరికి తెలుసన్నారు.

Advertisement

వంశీకృష్ణ జనసేనలో చేరడం సంతోషంగా ఉందన్నారు పవన్ కల్యాణ్‌. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వంశీకృష్ణ ఎంతో చేశారని.. ఇక ముందు కూడా కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×