E-Paper
Advertisement

Yuvagalam Padayatra : యువగళం@ 3 వేల కిలోమీటర్లు.. ఫ్యామిలీ సందడి..

Yuvagalam Padayatra : యువగళం@ 3 వేల కిలోమీటర్లు.. ఫ్యామిలీ సందడి..

Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద పైలాన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌.. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. అలానే టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

కాగా జనవరి 27న కుప్పంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. కాగా ఇప్పటి వరకు పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగింది. అయితే సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్రకు 79 రోజులపాటు బ్రేక్ పడింది. ఇక రీసెంట్ గానే చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో గత నెల 26న యాత్ర పునఃప్రారంభించారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×