BigTV English
Advertisement

Yuvagalam Padayatra : యువగళం@ 3 వేల కిలోమీటర్లు.. ఫ్యామిలీ సందడి..

Yuvagalam Padayatra : యువగళం@ 3 వేల కిలోమీటర్లు.. ఫ్యామిలీ సందడి..

Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద పైలాన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌.. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. అలానే టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.


కాగా జనవరి 27న కుప్పంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. కాగా ఇప్పటి వరకు పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగింది. అయితే సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్రకు 79 రోజులపాటు బ్రేక్ పడింది. ఇక రీసెంట్ గానే చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో గత నెల 26న యాత్ర పునఃప్రారంభించారు.


Related News

AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు

AP Politics: జగన్ టూర్లు.. బుక్కవుతున్న వైపీసీ నేతలు.. బెంబేలెత్తుతున్నారెందుకు?

Heavy Rain Alert: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం.. బయటకు వచ్చారో ముంచేస్తుంది..

Jagan Tour: తప్పులో కాలేసిన వైసీపీ సోషల్ మీడియా.. రైతులకు ఇంతకంటే అవమానం ఉంటుందా?

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. డిసెంబర్ లేదా జనవరిలో, ఏవియేషన్ యూనివర్సిటీ కూడా

Jogi Jagan: మిథున్ రెడ్డి అరెస్ట్ కి ఉపోద్ఘాతం.. జోగి అరెస్ట్ పై స్పందన తూతూ మంత్రం..

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Nara Bhuvaneshwari: లండన్ వేదిక.. నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం

Big Stories

×