E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

CM Revanth Reddy: కేసీఆర్ ఇక అసెంబ్లీకి వచ్చేదెప్పుడు..? సభకు రాకపోయినా రూ.1.06 కోట్ల జీతం, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: కేసీఆర్ ఇక అసెంబ్లీకి వచ్చేదెప్పుడు..? సభకు రాకపోయినా రూ.1.06 కోట్ల జీతం, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. సభా సంప్రదాయాలను గౌరవించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఓ రేంజ్ లోమండిపడ్డారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు హాజరుకాకపోవడాన్ని తప్పుబట్టిన ముఖ్యమంత్రి.. విధులకు రాని ప్రజాప్రతినిధులకు జీతభత్యాలు ఇవ్వాలా వద్దా అనే అంశంపై సభలో లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు అలాగే […]

AP High Court:  భార్యాభర్తల వివాదం.. పిల్లల డీఎన్ఏ టెస్ట్‌, ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
Social media: సోషల్ మీడియాపై మోదీ సర్కార్ ఉక్కుపాదం.. ఇక నిమిషాల్లో ఫేక్ వీడియోలు డిలీట్, అదెలా అంటే..?

Social media: సోషల్ మీడియాపై మోదీ సర్కార్ ఉక్కుపాదం.. ఇక నిమిషాల్లో ఫేక్ వీడియోలు డిలీట్, అదెలా అంటే..?

ప్రస్తుత సమాజంలో యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సమాచారం క్షణాల్లో చేరవేసే సోషల్ మీడియా అకౌంట్స్ ఇప్పుడు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్ ఫేక్ వీడయోల వల్ల సోషల్ మీడియాలో ఏది వాస్తవమో, ఏది కల్పితమో గుర్తించడం సామాన్యులకు కష్టతరంగా మారింది. నిజమైన వ్యక్తుల గొంతును, ముఖ కవళికలను అచ్చుగుద్దినట్లుగా మార్చేసి సృష్టిస్తున్న ఈ చెత్త కంటెంట్ వల్ల సమాజంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ […]

Tamil Nadu: టీవీకే విజయ్‌కి సీఎం కుర్చీ ఆఫర్.. 50 శాతం సీట్లు, అయినా తగ్గేదేలే అని చెప్పిన దళపతి..!
Minister Thummala: ఉగాది కానుకగా.. రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

Minister Thummala: ఉగాది కానుకగా.. రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

సిద్ధిపేట జిల్లా నర్మెటలో అత్యాధునిక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఉగాది పండుగను పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈ కర్మాగారాన్ని రేపు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నర్మెటలో మూడు రోజుల పాటు భారీ స్థాయిలో వ్యవసాయ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. […]

Jeevan Reddy: జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా..? బుజ్జగించే పనిలో అధిష్టానం.. ఏఐసీసీ సభ్యుడితో గంటసేపు భేటీ

Jeevan Reddy: జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా..? బుజ్జగించే పనిలో అధిష్టానం.. ఏఐసీసీ సభ్యుడితో గంటసేపు భేటీ

జగిత్యాల రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఎమ్మెల్సీ అలాగే మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి అలికాని బుజ్జగించేందుకు పార్టీ నాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి బుధవారం జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. దాదాపు గంటకు పైగా వీరిద్దరి మధ్య ఏకాంత చర్చలు జరిగాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు.. తనను విస్మరిస్తున్న తీరుపై జీవన్ రెడ్డి తన ఆవేదనను […]

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రూ.54,926 కోట్లతో కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, ఇందులో ఏమున్నాయంటే?

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రూ.54,926 కోట్లతో కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, ఇందులో ఏమున్నాయంటే?

భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సుమారు రూ. 54,926 కోట్ల విలువైన నాలుగు ప్రధాన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. ఈ నిర్ణయాల్లో భాగంగా ‘భారత్ ఆద్యోగిక్ వికాస్ యోజన’ […]

LPG Shortage: దేశంలో LPG కొరత లేదు.. 40% ఎల్పీజీ ప్రొడక్షన్ పెంచాం, ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు: కేంద్రం

LPG Shortage: దేశంలో LPG కొరత లేదు.. 40% ఎల్పీజీ ప్రొడక్షన్ పెంచాం, ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు: కేంద్రం

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) సరఫరాపై వస్తున్న వదంతులకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. ప్రస్తుతం భారత్‌లో ఎల్పీజీ నిల్వల విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం భారీ భరోసా ఇచ్చింది. గత కొద్దిరోజులుగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు సృష్టించిన భయాలను పటాపంచలు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశీయంగా గ్యాస్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మునుపటితో పోలిస్తే దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని ఏకంగా 40 శాతం పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. స్వదేశీ వనరుల […]

Trump Exit Bonus: బోనస్‌గా 2600 డాలర్లు ఇస్తాం.. ఇండియాకు వెళ్లిపోండి, అక్రమ వలసదారులకు ట్రంప్ వార్నింగ్!

Trump Exit Bonus: బోనస్‌గా 2600 డాలర్లు ఇస్తాం.. ఇండియాకు వెళ్లిపోండి, అక్రమ వలసదారులకు ట్రంప్ వార్నింగ్!

అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత ప్రక్రియ సరికొత్త మలుపు తిరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ నివాసితులను సాగనంపేందుకు వినూత్న వ్యూహాన్ని అమలులోకి తెచ్చారు. బలవంతపు బహిష్కరణలు అలాగే అరెస్టుల వల్ల తలెత్తే ఉద్రిక్తతలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లే వారికి భారీ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. దీనిని ‘ఎగ్జిట్ బోనస్’ పథకంగా పిలుస్తున్నారు. ఈ నిర్ణయం వలసదారుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ పథకం ప్రకారం.. స్వచ్ఛందంగా […]

KTR: డ్రగ్స్ టెస్ట్‌కు నేను రెడీ అని చెప్పా.. మరి ఏమైంది?, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: డ్రగ్స్ టెస్ట్‌కు నేను రెడీ అని చెప్పా.. మరి ఏమైంది?, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మొయినాబాద్ డ్రగ్స్ కేసుతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.  మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డిపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. తప్పు చేసినందుకే ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని.. ప్రస్తుతం పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. తాను గతంలోనే డ్రగ్ టెస్టులకు సిద్ధమని ప్రకటించానని గుర్తు […]

CM Revanth Reddy: 2028లో కాదు.. 2029లో అసెంబ్లీ ఎన్నికలు, హస్తినలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: 2028లో కాదు.. 2029లో అసెంబ్లీ ఎన్నికలు, హస్తినలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాలు, సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని సీఎం పూర్తిగా కొట్టిపారేశారు. నియోజకవర్గాల పునర్విభజన, జాతీయ రాజకీయాల్లో మారుతున్న పరిణామాల వల్ల 2028లో అసెంబ్లీ ఎన్నికలు రావడం అసాధ్యమని చెప్పారు. పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుంటే 2029లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి […]

Bandi Sanjay: అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగ ఉల్లంఘన.. మజ్లిస్ ఎమ్మెల్యేలపై చర్యలేవి, బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగ ఉల్లంఘన.. మజ్లిస్ ఎమ్మెల్యేలపై చర్యలేవి, బండి సంజయ్ ఫైర్

పవిత్రమైన అసెంబ్లీ వేదికగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రపతి గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం ఆలాపన తప్పనిసరి చేస్తూ 2026లో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షకులైన గవర్నర్ స్పీకర్ మండలి చైర్మన్ సమక్షంలోనే ఇంతటి ఉల్లంఘన జరిగినా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన రాష్ట్ర […]

Central Bank of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నెలకు రూ.30వేల జీతం
Kalvakuntla Kavitha: వెలుగుమట్ల ఘటన.. నా పోరాటం వల్లే ప్రభుత్వం  దిగివచ్చింది, కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్

Kalvakuntla Kavitha: వెలుగుమట్ల ఘటన.. నా పోరాటం వల్లే ప్రభుత్వం దిగివచ్చింది, కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఉదంతంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆమె తీవ్రంగా ఎండగట్టారు. వెలుగుమట్లలో పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని అరాచక చర్యగా అభివర్ణించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో సుమారు 750 మంది పేదల ఇళ్లను ప్రభుత్వం కూలగొట్టడంపై కవిత మండిపడ్డారు. తెలంగాణ జాగృతి సహా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారధన్ మహారాజ్ […]

YS Jagan: కొడుకు అట్లా.. బావమరిది ఇట్లా, ఇది రాష్ట్రంలో పాలన: వైఎస్ జగన్

YS Jagan: కొడుకు అట్లా.. బావమరిది ఇట్లా, ఇది రాష్ట్రంలో పాలన: వైఎస్ జగన్

తెలుగుదేశం పార్టీ నేతల ప్రవర్తన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సాగుతున్న అరాచకాలను ఎండగట్టారు. రాష్ట్రంలో మహిళల భద్రత గాలికి వదిలేశారని.. తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది పోయి వారికి చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పార్లమెంటు చరిత్రలోనే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ తొలి ఎంపీగా టీడీపీకి చెందిన పుట్టా మహేష్ […]

Big Stories

×