E-Paper

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Khammam : మిర్చి దొంగలు.. అర్ధరాత్రి కల్లంలో పంట చోరి..
Team India : పాక్ కన్నా వెనక్కి .. ఒకటి నుంచి ఐదో స్థానానికి భారత్..
Cm Jagan:  భార్యలను మార్చడం నైజం.. ప్యాకేజీ‌లు కోసం కార్యకర్తలు తాకట్టు.. పవన్ కల్యాణ్ పై జగన్ ఘాటు విమర్శలు..
YCP Incharges : ఎమ్మెల్యే అభ్యర్థులపై సీఎం జగన్ కసరత్తు.. ఆ కీలక నేతలకు పిలుపు..

YCP Incharges : ఎమ్మెల్యే అభ్యర్థులపై సీఎం జగన్ కసరత్తు.. ఆ కీలక నేతలకు పిలుపు..

Advertisement YCP Incharges : వైఎస్‌ఆర్‌సీపీ ఇన్ చార్జ్‌ల మార్పుపై కసరత్తు కంటిన్యూ అవుతోంది. సీఎం జగన్‌ పిలుపుతో తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయానికి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు నియోజకవర్గ నేత దేవినేని అవినాష్‌లకు పిలుపు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పోటీ […]

IND vs SA 1st Test : అంతా ఆ ఇద్దరే చేశారు.. తొలి టెస్ట్ ఓటమికి కారణం వారేనా..?
Vidadala Rajini : మంత్రి విడదల రజనికి షాక్.. ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ నేతలు..
Rahul Gandhi : భారత్ న్యాయ యాత్ర.. జనవరి 8న రూట్ మ్యాప్.. 12న సాంగ్ రిలీజ్..
Devil Movie Review: 2023 ఆఖరి శుక్రవారం.. డెవిల్ సక్సెస్ అయ్యాాడా ?
Lokesh Red Book: రెడ్ బుక్ అంశం.. నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు..
Ayodhya : అయోధ్య రాముడు.. 3 డిజైన్స్.. ఏ విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేస్తారంటే..?

Ayodhya : అయోధ్య రాముడు.. 3 డిజైన్స్.. ఏ విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేస్తారంటే..?

Advertisement Ayodhya : భవ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముమ్మంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే రామమందిర గర్భాలయంలో ప్రాణప్రతిష్ట చేసే విగ్రహం విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిఉంది. ఇప్పటికే మూడు డిజైన్లతో విగ్రహాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రూపొందించింది. వీటిలో ఏ విగ్రహాన్ని ప్రతిష్టించాలో తేల్చేందుకు ఓటింగ్ నిర్వహిస్తోంది. మూడు డిజైన్స్‌లో దేనికి ఎక్కువ ఓట్లు పడితే ఆ విగ్రహాన్నే ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ముగ్గురు వేర్వేరు శిల్పులు రూపొందించిన విగ్రహాలను సమావేశంలో ఉంచి అత్యధికులు […]

Medigadda : కాళేశ్వరం కంటే ప్రాణహిత-చేవెళ్ల బెస్ట్.. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Medigadda : కాళేశ్వరం కంటే ప్రాణహిత-చేవెళ్ల బెస్ట్.. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Advertisement Medigadda : కాళేశ్వరం కంటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఉత్తమమైనది అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు తెలంగాణ మంత్రులు వెళ్లారు. ఈ సందర్భంగా నీటిపారుదుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు నీరందించేలా డిజైన్ చేశామని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు , పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కోెమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. […]

Chandrababu Kuppam Tour: టీడీపీ కంచుకోట కుప్పం.. వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం..
Btech Ravi : నా హత్యకు జగన్ కుట్ర.. బీటెక్ రవి సంచలన ఆరోపణలు..
Crime Report : తెలంగాణలో పెరిగిన నేరాలు.. వివరాలు వెల్లడించిన డీజీపీ..
Janasena : టార్గెట్ ద్వారంపూడి.. కాకినాడపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్..

Janasena : టార్గెట్ ద్వారంపూడి.. కాకినాడపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్..

Advertisement JanaSena : కాకినాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. కాకినాడ నగరంలోని డివిజన్ల వారీగా కార్యకర్తలతో పవన్‌ సమావేశమవుతున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ను ఓడించే దిశగా పవన్‌ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా డివిజన్లవారీగా సమీక్షలు చేసి క్షేత్రస్థాయిలో సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. సర్పవరం బహిరంగసభలో ద్వారంపూడిని ఓడిస్తానని పవన్‌ కల్యాణ్‌ శపథం చేశారు. అతన్ని ఓడించేందుకు ఎంతదూరమైన వెళ్తానంటూ సవాల్‌ విసిరారు. ఇవాళ సుమారు 15 డివిజన్లకు […]

Big Stories

×