E-Paper

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Ashwini Vaishnaw: హైదరాబాద్ టు బెంగళూరు.. కేవలం 2 గంటలే.. తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ కానుకలు..
KTR vs Kavitha: చెడ్డోళ్లపై కేసీఆర్ బ్రాండ్ వేసి అమ్ముతారా?.. కవిత ప్రశ్నలకు కేటీఆర్ షాకింగ్ కౌంటర్!
Anil Kumar Yadav: బడ్జెట్‌లో తెలంగాణకు బిగ్ జీరో..  ముఖ్యమంత్రి కోరినా నిధులు ఎందుకు ఇవ్వడం లేదు? పార్లమెంటులో గళమెత్తిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్!

Anil Kumar Yadav: బడ్జెట్‌లో తెలంగాణకు బిగ్ జీరో..  ముఖ్యమంత్రి కోరినా నిధులు ఎందుకు ఇవ్వడం లేదు? పార్లమెంటులో గళమెత్తిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్!

Advertisement Anil Kumar Yadav: కేంద్ర బడ్జెట్ 2026లో తెలంగాణకు జరిగిన కేటాయింపులపై రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పార్లమెంటు వేదికగా గళమెత్తారు. దేశంలోనే అతి పిన్న వయస్సు గల రాష్ట్రమైన తెలంగాణ ప్రగతికి ఇంధన రంగం ఎంతో కీలకమని, అయితే నిన్నటి బడ్జెట్‌లో రాష్ట్రం పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్, మెట్రో రైలు విస్తరణ పనులు, రీజినల్ […]

KTR: కేసీఆర్ విచారణ ఒక డైవర్షన్ సీరియల్.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు కౌంటర్!

KTR: కేసీఆర్ విచారణ ఒక డైవర్షన్ సీరియల్.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు కౌంటర్!

Advertisement KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ‘చిట్ చాట్’లో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో జరిగిన సిట్ విచారణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 7 వేల గ్రామాల్లో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశారని, ఈ ఘటన తమకు నాటి ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసిందని ఆయన అన్నారు. మమ్మల్ని తట్టి లేపినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేసిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేయడం రావడం […]

KTR: కాంగ్రెస్ రెండేళ్ల పాలన.. ప్రజల దృష్టి మళ్లించడమే లక్ష్యం.. కేసీఆర్ విచారణపై కేటీఆర్ ఘాటు స్పందన.. 

KTR: కాంగ్రెస్ రెండేళ్ల పాలన.. ప్రజల దృష్టి మళ్లించడమే లక్ష్యం.. కేసీఆర్ విచారణపై కేటీఆర్ ఘాటు స్పందన.. 

Advertisement KTR: కేసీఆర్ విచారణ ముగిసిన అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ఆయన మూడు ముక్కల్లో “డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్” (Diversion, Subversion, Perversion) అని అభివర్ణించారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, నీచమైన రాజకీయాలకు పాల్పడటమే ఈ ప్రభుత్వ పనితీరుగా మారిందని ఆయన మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ 2026లో తెలంగాణకు జరిగిన […]

YS Jagan Mohan Reddy: ఆ నిప్పు మీ ప్రభుత్వానికే పెట్టుకున్నారు.. ఏపీలో నడుస్తోంది జంగిల్‌ రాజ్.. చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ !

YS Jagan Mohan Reddy: ఆ నిప్పు మీ ప్రభుత్వానికే పెట్టుకున్నారు.. ఏపీలో నడుస్తోంది జంగిల్‌ రాజ్.. చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ !

Advertisement YS Jagan Mohan Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ దాడులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై గతంలో చేసిన ఆరోపణలను ఎన్.డి.డి.బి (NDDB), ఎన్.డి.ఆర్.ఐ (NDRI) వంటి కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లు తప్పు అని నిర్ధారించాయని, ఆ విషయాన్ని ప్రశ్నిస్తే భరించలేక […]

Jeevan Reddy: పోలీసుల లాగుల్లో తొండలు విడుస్తాం.. ఖబడ్దార్ సజ్జనార్… BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy: పోలీసుల లాగుల్లో తొండలు విడుస్తాం.. ఖబడ్దార్ సజ్జనార్… BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisement Jeevan Reddy:బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోలీసుల తీరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, పోలీసులను ఉద్దేశించి అత్యంత ఘాటుగా, హెచ్చరికల ధోరణిలో మాట్లాడారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్క పిలుపునిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని వ్యాఖ్యానించడం వివాద‌స్ప‌దంగా మారింది. జీవన్ రెడ్డి తన ప్రసంగంలో పోలీసులకు, సీపీ సజ్జనార్‌కు బహిరంగ హెచ్చరికలు […]

Phone Tapping Case: కేసీఆర్ విచారణలో పార్ట్-1 కంప్లీట్.. మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందా?
Bhatti Vikramarka: తెలంగాణ ఏమి తప్పు చేసిందని నిధులు ఇవ్వలేదు?.. కేంద్ర బడ్జెట్‌పై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు! 

Bhatti Vikramarka: తెలంగాణ ఏమి తప్పు చేసిందని నిధులు ఇవ్వలేదు?.. కేంద్ర బడ్జెట్‌పై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు! 

Advertisement Bhatti Vikramarka: కేంద్ర బడ్జెట్ 2026పై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణ పట్ల అనుసరించిన వైఖరిని ఎండగట్టారు. ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపారని భట్టి విక్రమార్క ఆరోపించారు. తాము స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తులు చేశామని, కానీ […]

Tobacco Tax: ఆకాశాన్ని అంటుతున్న సిగరెట్, గుట్కా ధరలు.. అమల్లోకి పొగాకుపై 40% జీఎస్‌టీ!
Jogi Ramesh: చంద్రబాబు, లోకేశ్‌పై వ్యాఖ్యల సెగ.. మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి నిప్పు.. ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్!
CM Chandrababu Naidu: కష్టపడే కార్యకర్తలకు పట్టం కడతాం.. పని చేయని ఎమ్మెల్యేలకు నమస్కారమే.. నేత‌ల‌కు చంద్రబాబు సీరియస్ వార్నింగ్

CM Chandrababu Naidu: కష్టపడే కార్యకర్తలకు పట్టం కడతాం.. పని చేయని ఎమ్మెల్యేలకు నమస్కారమే.. నేత‌ల‌కు చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Advertisement CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుప్పం పర్యటనలో భాగంగా నియోజకవర్గ కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఈ వేదికపై సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని 150 చెరువులను హంద్రీ-నీవా కృష్ణా జలాలతో నింపినందుకు స్థానిక నేతలు, రైతులు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ […]

Excise Constable Soumya: కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి సాయం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం!

Excise Constable Soumya: కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి సాయం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం!

Advertisement Excise Constable Soumya: నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో స్మగ్లర్ల కారు దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆమె తెగువను ప్రభుత్వం గుర్తించింది. ఆదివారం సౌమ్య మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వం తరపున కీలక ప్రకటనలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం […]

Kavitha: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మళ్ళీ బిగ్ జీరో.. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి దక్కిందేంటి?
KCR Interrogation: కేసీఆర్ నివాసంలో సిట్.. నందినగర్ వేదికగా ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్!
×