E-Paper

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

AP Free Electricity Scheme: వారికి ఉచిత విద్యుత్.. కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Tummala Nageswara Rao: గత ప్రభుత్వం కేంద్ర నిధులను వదిలేసింది.. మేము వాడుకుంటున్నాం.. కేంద్ర మంత్రితో మంత్రి తుమ్మల సమావేశం!

Tummala Nageswara Rao: గత ప్రభుత్వం కేంద్ర నిధులను వదిలేసింది.. మేము వాడుకుంటున్నాం.. కేంద్ర మంత్రితో మంత్రి తుమ్మల సమావేశం!

Advertisement Tummala Nageswara Rao: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆరు రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కేంద్రానికి వివరించారు. ముఖ్యంగా కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి గత ఏడాది కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సద్వినియోగం చేసుకుందని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం […]

Arava Sridhar: వైసీపీతో నాకు సంబంధం లేదు.. తాతంశెట్టి నాగేందర్ ఆరోపణలకు వీణ కౌంటర్
YV Subba Reddy: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సిట్ తేల్చేసింది: ఢిల్లీలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ajit Pawar Death: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్ దొరికింది! త్వరలోనే అసలు నిజాలు బయటకి? 
Telangana Municipal Elections 2026: ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన.. మున్సిపల్ కురుక్షేత్రానికి షెడ్యూల్ ఖరారు! 

Telangana Municipal Elections 2026: ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన.. మున్సిపల్ కురుక్షేత్రానికి షెడ్యూల్ ఖరారు! 

Advertisement Telangana Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో రాజకీయ కోలాహలం ఒక్కసారిగా ఊపందుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. మున్సిపల్ పోరులో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలాఖరుకు […]

Medaram Jatara 2026: మేడారంలో ఆధ్యాత్మిక ఘట్టం.. సమ్మక్క ఆలయానికి చేరుకున్న సారలమ్మ!
Chamala Kiran Kumar Reddy: తెలంగాణపై కేంద్రం పక్షపాతం వీడాలి.. బడ్జెట్‌లో న్యాయం చేయాలి!: ఎంపీ చామల
Former First Lady Jail: బ్యాగులు, డైమండ్ లాకెట్టు స్వీకరించినందుకు మాజీ ప్రథమ మహిళకు షాక్.. 20 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు!
Vikarabad News: ప్రేమ కోసం తల్లిదండ్రులను చంపిన కూతురు.. అసలు నిజం ఇదీ!
Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ రూ. 25 కోట్ల ఆడియోపై బాధితురాలి సంచలన వివరణ!
Pawan Kalyan: పిఠాపురం రైల్వే స్టేషన్‌కు మోడల్ స్టేషన్ హోదా?.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: పిఠాపురం రైల్వే స్టేషన్‌కు మోడల్ స్టేషన్ హోదా?.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరిన పవన్ కళ్యాణ్..

Advertisement Pawan Kalyan: ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర రైల్వే శాఖను కోరారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అష్టాదశ శక్తిపీఠం, శ్రీపాద శ్రీవల్లభ స్వామి కొలువైన పుణ్యక్షేత్రం పిఠాపురానికి దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్థం ‘అమృత్’ పథకం కింద […]

Romania Road Accident: ఘోర ప్రమాదం.. ఏడుగురు ఫుట్‌బాల్ అభిమానులు దుర్మరణం! 
Railway Kodur MLA Case: ఎమ్మెల్యే శ్రీధర్ బాగోతం.. గర్భవతిని చేసి, అబార్షన్ చేయించి ఇప్పుడు ముఖం చాటేశాడు.. బాధితురాలు వీణ!
Vande Bharat Express: వందే భారత్‌ రైలునూ వదలని బీహార్ బాబులు.. వాళ్లకు ఎవరైనా చెప్పండయ్యా!

Vande Bharat Express: వందే భారత్‌ రైలునూ వదలని బీహార్ బాబులు.. వాళ్లకు ఎవరైనా చెప్పండయ్యా!

Advertisement Vande Bharat Express: భారతీయ రైల్వేలో ప్రీమియం సర్వీసుగా భావించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో సైతం సాధారణ రైళ్ల తరహా రద్దీ కనిపిస్తుండటం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్ మార్గాల్లో ప్రయాణించే రైళ్లలో నిబంధనల ఉల్లంఘన పరాకాష్టకు చేరుతోంది. టికెట్ లేకపోయినా పర్వాలేదనే నిర్లక్ష్యం, కనీస పౌర బాధ్యత లోపించడం వల్ల రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులు సైతం నరకాన్ని చవిచూడాల్సి వస్తోంది. తాజాగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లోపల చోటుచేసుకున్న […]

×