BigTV English
EAPCET Counseling: ఏపీలో స్థానికేతర కోటా.. ఆ విద్యార్థుల్లో ఆందోళన, ఏం చేద్దాం?
Chhattisgarh: మద్యం మత్తులో ఆ మహిళ.. ఆ తర్వాత పోలీసుపై రుసరుస, వైరల్ వీడియో
Viral News: ఆగ్రహంతో ఊగిపోయారు.. ఆ తర్వాత  చెఫ్‌ను ఉతికేసిన ఎమ్మెల్యే, కారణమేంటి?
Aadhaar Updates: ఆధార్ కార్డులో మార్పులా? ఆ నాలుగు ఉండాల్సిందే
Texas floods: టెక్సాస్‌లో ఆకస్మిక వరదల బీభత్సం.. రుయిడోసోలో కొట్టుకుపోతున్న ఇళ్లు
Telangana Govt: తెలంగాణ మహిళలకు తీపి కబురు.. దసరా గిఫ్ట్ రెడీ
Nimisha Priya: కేరళ నర్సు నిమిషప్రియకు ఉరిశిక్ష.. బాధిత ఫ్యామిలీతో సంప్రదింపులు, భారమంతా వారిపై
Tirumala News: శ్రీవారి దర్శనం ఇకపై సులభతరం.. టెక్నాలజీ సాయంతో లైన్ల సమస్యకు చెక్, అదెలా?

Tirumala News: శ్రీవారి దర్శనం ఇకపై సులభతరం.. టెక్నాలజీ సాయంతో లైన్ల సమస్యకు చెక్, అదెలా?

Tirumala News: తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం వేగంగా జరిగేలా చర్యలు చేపట్టింది టీటీడీ. ముఖ్యంగా భక్తులకు కేటాయించిన సమయంలో దర్శనం కల్పించేందుకు టెక్నాలజీని వినియోగించుకోనుంది. క్యూఆర్ కోడ్, ముఖ గుర్తింపు ద్వారా భక్తులను ధృవీకరించే అంశాన్ని పరిశీలన చేస్తున్నారు. అదే గనుక జరిగితే గంటలో శ్రీవారి దర్శనం కానుంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. సమ్మర్ సీజన్ తగ్గినా, తిరుమలలో మాత్రం రద్దీ కొనసాగుతూనే ఉంది. దీనివల్ల […]

Kovur Politics: వైసీపీ నేత ప్రసన్నకుమార్ చుట్టూ ఉచ్చు.. పోలీసుల మంతనాలు, అరెస్టు ఖాయం?

Kovur Politics: వైసీపీ నేత ప్రసన్నకుమార్ చుట్టూ ఉచ్చు.. పోలీసుల మంతనాలు, అరెస్టు ఖాయం?

Kovur Politics: వైసీపీ నేతలకు కష్టాలు రెట్టింపు అయ్యాయా? ఏదో విధంగా వార్తల్లో నిలిచేందుకు ఉండేందుకు నేతలు తహతహలాడుతున్నారా? ప్రజలు మరిచిపోతారని భావించిన నేతలు, ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారా? వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి విషయంలో అదే జరిగిందా? రేపో మాపో ఆయన్ని అరెస్టు చేయడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డ ప్రసన్నకుమార్‌రెడ్డి అరెస్టు రంగం సిద్ధమైంది. త్వరలో ఆయన్ని పోలీసులు అరెస్టు చేయనున్నట్లు సంకేతాలు […]

Ration Cards News:  పేదలకు తీపికబురు.. రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Bangalore: ప్రపంచమంతా ఏపీ వైపు చూపు.. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ

Bangalore: ప్రపంచమంతా ఏపీ వైపు చూపు.. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ

Bangalore: ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందన్నారు మంత్రి లోకేష్. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని తెలిపారు. దేశంలో పేరు పొందిన దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. బెంగుళూరు సిటీలోని మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు మంత్రి నారా లోకేష్. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటరులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా […]

Anantapur News: నడి రోడ్డుపై వడ్డి వ్యాపారిని చితకబాదిన వ్యాపారులు.. అనంతపురంలో దారుణం
IndiGo flight: ఇండిగో విమానానికి తేనెటీగల సెగ.. ఏం జరిగింది?
Aadhaar Center: ఆధార్ దిగులు తీరినట్టే.. ఆ శ్రమ అవసరం లేదు
Amaravati: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల టవర్స్.. కళ్లు చెదిరేలా లోపల దృశ్యాలు

Big Stories

×