E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్
ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్
నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

Hanging Glaciers: ఎల్‌నినో ప్రభావం భూమి అంతటా పడుతోంది. వర్షాలు ఏమోగానీ.. ఫలితంగా వందల ఏళ్లుగా గడ్డ కట్టిన హిమానీ నదాలు కరిగిపోయి ఆకస్మిక వరదలకు దారి తీస్తున్నాయి. గతవారం నేపాల్‌లో జరిగింది అదేనని చెబుతున్నారు నిపుణులు. నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు, భారత్‌లో ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లో హిమానీనదాలు, వాటి సరస్సుల పర్యవేక్షణను ముమ్మరం చేసింది అక్కడి ప్రభుత్వం. నిటారుగా ఉండే ఎత్తైన లోయలలో ఉండే పెద్ద హిమానీనదాలు, మంచు శిఖరాలైన హ్యాంగింగ్ గ్లేసియర్‌లపై […]

గోవా-ఢిల్లీ ఇండిగో విమానం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమస్య, వెంటనే అత్యవసర ల్యాండింగ్
ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు..  ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా
ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు
ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. సాయంత్ర కేసీ వేణుగోపాల్‌తో సమావేశం, హస్తినకు కొందరు నేతలు పయనం

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. సాయంత్ర కేసీ వేణుగోపాల్‌తో సమావేశం, హస్తినకు కొందరు నేతలు పయనం

Hyderabad: తెలంగాణలో రేవంత్ కేబినెట్ ప్రక్షాళన దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల మూడు తర్వాత మార్పులు చేర్పులు కనిపించే అవకాశాలున్నాయి. ఈ మేరకు కీలక నేతలకు స్పష్టమైన సంకేతాలు వచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ నుంచి వెళ్లిన ప్రతిపాదనకు హైకమాండ్ సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం.  మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు.   ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, కేసీ వేణుగోపాల్‌తో భేటీ మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్తున్నారు. […]

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం
ఆగష్టు నెల అగ్నిగుండమైంది.. 125 ఏళ్ల రికార్డు బద్దలు,  సెప్టెంబర్ నెల మాటేంటి?
కస్టమర్లకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, మార్కెట్లో ఇప్పుడు ఎంతంటే..
టిష్యూ పేపర్ ఎంత పని చేసింది? ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఏం జరిగింది?
వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల వద్ద వెలిగొండ ప్రాజెక్టు వాగులో ఓ బొలెరో వాహనం కొట్టుకుపోయింది. ఘటన సమయంలో వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ ఘటనలో ఒకరు గల్లంతు అయ్యారు. మరో ముగ్గుర్ని రెస్క్యూటీమ్ కాపాడింది. అసలు ఘటన ఎలా జరిగింది?   నల్లమల సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు నల్లమలసాగర్‌లోకి చేరుతున్నాయి. పెద్దారవీడు మండలంలోని కలనూతలలో అరటితోటలో కాయలు కోసేందుకు బొలెరో వాహనంలో నలుగురు వ్యక్తులు వెళ్లారు. […]

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

Kyrgystan: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. కిర్గిజ్‌స్థాన్‌ వేదికగా ఇరువురు నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో నేతల మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ జరిగినట్టు సమాచారం.   ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ కిర్గిజ్‌స్థాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ-ఎస్‌సి‌ఓ 26వ సదస్సుకు హాజరయ్యారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ సదస్సుకు ముందు, ప్రధాన మంత్రి మోదీ బిష్కెక్‌లో ఇరాన్ అధ్యక్షుడు […]

గోదావరి నీళ్లు నల్లమల సాగర్‌కు రావాలి.. మాట ఇచ్చాను, ప్రాజెక్టు పూర్తి చేశాం-సీఎం చంద్రబాబు

గోదావరి నీళ్లు నల్లమల సాగర్‌కు రావాలి.. మాట ఇచ్చాను, ప్రాజెక్టు పూర్తి చేశాం-సీఎం చంద్రబాబు

Markapuram: వెలిగొండ బంగారు కొండ అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. కరువు నేతలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర అని అన్నారు. ఆనాడు మాట ఇచ్చామని, నిలబెట్టుకున్నామని అన్నారు. అనుకున్నట్లుగా ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. ఆనాడు చేసిన సంకల్పం నేడు నల్లమల సాగర్ జలసిరిగా మారిందన్నారు. 2019లో రాష్ట్రంలో గొడ్డలిపార్టీ రాకతో వెలిగొండ ప్రాజెక్టుకు గ్రహణం పట్టిందన్నారు.   వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1 సీఎం చంద్రబాబు ప్రారంభోత్సం మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో ఆ గ్రహణం వీడిందన్నారు. గత […]

రైలు ప్రయాణికులకు గమనిక.. కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్, రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

Advertisement
×