E-Paper
Advertisement

Prashant Kishor: మళ్లీ ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిషోర్.. బంకీపూర్‌లో వ్యూహకర్త నయా స్కెచ్ ఇదే!

Prashant Kishor: మళ్లీ ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిషోర్.. బంకీపూర్‌లో వ్యూహకర్త నయా స్కెచ్ ఇదే!
Advertisement

Prashant Kishor: మళ్లీ ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిషోర్. గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేదు. ఇప్పుడు నితిన్ నబిన్ రాజీనామాతో బంకీపూర్ బరిలోకి. ఓడిపోతే తిరిగి పొలిటికల్ స్ట్రాటజిస్టుగా వస్తారా? అసలేంటీ వ్యూహకర్త వ్యూహం?

ప్రశాంత్ కిషోర్ పోటీ..

పొలిటికల్ స్ట్రేటజిస్ట్ పీకే- ఫుల్ టైం పొలిటీషియన్ గా మారి- జన్ సూరాజ్ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. గత బీహార్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదీ పార్టీ. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ రాజీనామాతో, బీహార్ లోని బకీంపూర్ సీటు ఖాళీ అయ్యింది. ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సీటు నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ చేయబోతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

Advertisement

Also Read: Property Tax: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. త్వరలో ఆస్తి పన్ను డబుల్..?

జన్ సూరాజ్ బ్రాండ్‌ ఇమేజ్..

బంకీపూర్- పాట్నా నగర పరిధిలోకి వచ్చే నియోజకవర్గం. విద్యావంతులు, పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉండే స్థానం. గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున శతృఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా తదితరులు పోటీ చేసి ఓడిపోయారు. పీకే ఇక్కడ పోటీ చేయడం ద్వారా పట్టణ, యువ ఓటర్లలోకి తన జన్ సూరాజ్ బ్రాండ్‌ ఇమేజ్ మరింత బలంగా తీసుకెళ్లాలని చూస్తున్నారు.

పీకే ఓడిపోతే..

Advertisement

ఈ ఉప ఎన్నికలో గెలుపోటముల కంటే, తన పార్టీకి ప్రజల్లో ఎంతవరకు ఆదరణ ఉందో లైవ్ టెస్ట్ చేసుకోవడానికి దీన్నొక అవకాశంగా భావిస్తున్నారు పీకే. ఇప్పుడీ ఉప ఎన్నికలోనూ పీకే ఓడిపోతే, మళ్లీ పాత స్ట్రాటజిస్టు పోస్టుకు వెళ్తారా? లేక రాజకీయాల్లో ఇలాగే కొనసాగుతారా? అన్న చర్చకు తెరలేచింది.

Also read: 22 ఏళ్లకే రాలిపోయిన స్టార్ హీరోయిన్…అతనితో ప్రేమే కారణమా ?

Related News

లోకల్ లీడర్‌షిప్ సైలెంట్.. జగన్ ఒంటరి పోరాటం పార్టీకి ప్లస్సా.. మైనస్సా?

22A జాబితా నుండి భూముల తొలగింపు సులువయ్యేనా.. క్షేత్రస్థాయి పరిశీలనలో సర్కార్ నిర్ణయం ఇదే!

రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ రికార్డ్.. ఎకరం భూమి ధర ఏకంగా రూ.264 కోట్లు!

జంతర్‌మంతర్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ‘రిజర్వేషన్ హటావో’ ఆందోళనకారుల అరెస్ట్!

కూటమి ప్రభుత్వం కొత్త వ్యూహం.. డైరెక్ట్ ఎలక్షన్స్‌తో మారనున్న లోకల్ రాజకీయం

న్యాయం అందరికీ సమానం కాదా.. ఎంపీ లింగమనేని కొడుకు కేసులో నిజాలు దాస్తున్నారా..!

అనుచితంగా మ‌ట్లాడారు… పార్టీ లైన్ దాటారు.. కానీ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు ఎప్పుడుంటాయో చెప్ప‌లేము..!

జీహెచ్‌ఎంసీలో నాన్-లోకల్ అధికారుల పైరవీలు.. ఈఎంఐ కట్టాలంటూ లంచాలు డిమాండ్!

Big Stories

Advertisement
×