E-Paper
Advertisement

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. ఎర్రవెల్లిలో కేసీఆర్ వ్యూహాలు

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. ఎర్రవెల్లిలో కేసీఆర్ వ్యూహాలు
Advertisement

Telangana Politics: సెప్టెంబర్ 6.. తెలంగాణ రాజకీయాలకు కీలక రోజు కాబోతోంది. ఒకపక్క ఇందిరాపార్క్ దగ్గర కాంగ్రెస్ మహాధర్నా. మరోపక్క ఎర్రవల్లిలో బీఆర్ఎస్‌ఎల్పీ మీటింగ్. రెండూ ఒకే రోజు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయాలన్నదే కాంగ్రెస్ డిమాండ్. వెయ్యి రోజులుగా అసెంబ్లీకి రాకుండా, ప్రజలకు దూరంగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ని నేరుగా టార్గెట్ చేశారు. అసెంబ్లీకి రాకపోయినా జీతం, భద్రత రూపంలో కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చవుతోందని కాంగ్రెస్ చెబుతోంది. మూసారంబాగ్ బ్రిడ్జ్ ప్రారంభం వేళ.. కేసీఆర్ రాజీనామాను డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు సీఎం. ఇవన్నీ.. ఇందిరాపార్క్ మహాధర్నాతో ముగియనున్నాయి. కేసీఆర్‌ను ఫెయిల్యూర్ ప్రతిపక్ష నేతగా.. ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాంగ్రెస్ లక్ష్యం. అయితే, కాంగ్రెస్ ఆరోపణలపై బీఆర్ఎస్ గట్టిగానే బదులిచ్చింది. కేసీఆర్ నిజంగా రాజీనామా చేస్తే వచ్చే పరిణామాలను రేవంత్ రెడ్డి తట్టుకోలేరని కేటీఆర్ ఎదురుదాడి చేశారు.

Tags

Related News

DSC స్కామ్‌పై ప్రభుత్వం ఎందుకు మౌనం..?

క్లీన్ గోదావరి సాధ్యమేనా?

డీఎస్సీ స్కామ్ ఎలా జరిగిందో అర్థం కావట్లేదా.. అయితే ఇది చూడండి

సీఎం సెక్యూరిటీ సమాచారం లీక్ చేసింది ఎవరు..?

ఆర్మీ వెపన్స్ మిస్సింగ్ వెనుక హనీ ట్రాప్ ఉందా?

పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తారా!

ప్లాన్ Aనా.. Bనా? కొండా చూపు ఏ పార్టీ వైపు?

Big Stories

Advertisement
×