E-Paper
Advertisement

Alluri District: రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా, ముగ్గురు మృతి

Alluri District: రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా, ముగ్గురు మృతి

Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న రైవడా జలాశయంలో ఆదివారం పడవ బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ దుర్ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ప్రమాదానికి గల కారణాలు ఏంటి..? మృతుల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

సంఘటన జరిగిన వెంటనే స్థానిక మత్స్యకారులు, రెస్క్యూ సిబ్బంది జలాశయంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ప్రమాద తీవ్రత కారణంగా ముగ్గురు వ్యక్తులు నీట మునిగి మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.  ప్రస్తుతం జలాశయంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

జలాశయం లోపల చిక్కుకున్న లేదా గల్లంతైన వారి కోసం పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు గాలిస్తున్నాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనేది కూడా పరిశీలించబడుతోంది.

ALSO READ: CM Revanth Reddy: భారత్ ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. సమ్మిట్ ఏర్పాట్ల పరిశీలన

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×