E-Paper
Advertisement

Road accident: మద్యం మత్తులో ట్రక్ డ్రైవర్.. బైక్‌పై వస్తున్న యువకులను ఢీ కొట్టి..

Road accident: మద్యం మత్తులో ట్రక్ డ్రైవర్.. బైక్‌పై వస్తున్న యువకులను ఢీ కొట్టి..
Advertisement

Road accident:  వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం మామునూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు . బైక్ పై ప్రయాణిస్తున్న శ్రీపతి వంశీ, శ్రీపతి రాజు అనే ఇద్దరు యువకులను అతివేగంగా వచ్చిన టాటా ఏసీ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి యువకులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రాథమిక విచారణలో టాటా ఏసీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడపడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తేలింది. డ్రైవర్ అదుపుతప్పి బైక్ పైకి దూసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుడైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అందొచ్చిన కుమారులు కళ్లముందే విగతజీవులుగా పడి ఉండటంతో వారి కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది.

Advertisement

Also Read: : పటాన్‌చెరులో కిరాతకం.. అర్థరాత్రి వాచ్‌మెన్ దంపతులపై రాడ్లతో అటాక్!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×