E-Paper
Advertisement

కూల్ కేక్ అని ఖుషీ ఖుషీగా తింటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడినట్టే..?

కూల్ కేక్ అని ఖుషీ ఖుషీగా తింటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడినట్టే..?

Expired Food: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక శ్రీరామ బేకరి పై సోమవారం అర్ధరాత్రి ఎస్వోటీ (SOT) పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో బేకరిలో గడువు ముగిసిన రసాయన పదార్థాలతో కేకులు, ఇతర బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీల సందర్భంగా కాలం చెల్లిపోయిన ఫ్లేవర్లు, కలర్ కెమికల్స్‌తో పాటు ఇతర ముడి పదార్థాలను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.

బేకరి యజమానిపై కేసు

ఈ పదార్థాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి హానికరమని పోలీసులు తెలిపారు. అదేవిధంగా, బేకరి వద్ద సరైన ఫుడ్ లైసెన్స్ కూడా లేకపోవడం గుర్తించారు. ఈ ఘటనపై బేకరి యజమానిపై కేసు నమోదు చేసి, సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Also Read: Summer Tips: కొబ్బరి నీళ్ల ఖరీదు ఎక్కువని.. చెరకు రసం తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!

స్పెషల్ ఫోకస్..

ఓ పక్క తెలంగాలణ ప్రభుత్వం కల్తీ రాయల్ల పై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్నీ ఫుడ్ సెంటర్‌లో పోలీసు ఓ ప్రత్యేక బృందంగా ఎర్పడి వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాఱ రాష్ట్ర సీపీ సైతం కల్తీ ఫుడ్ తయారుచేసే వారిపై కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైన కల్తీ ఫుడ్ తయారు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ పేర్కొన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో వరుస దాడులతో కల్తీ ఫుడ్ తయారు చే
స్తున్న అక్రామార్కులు ఎప్పుడు దాడులు చేస్తారో అని జంకుతున్నారు.

Also read: రీల్స్ పిచ్చి ..5వ అంతస్తు నుంచి కింద పడి 13 ఏళ్ల బాలిక మృతి

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×