E-Paper
Advertisement

కల్తీ గ్యాంగులకు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్.. నెక్స్ట్ టార్గెట్..?

కల్తీ గ్యాంగులకు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్.. నెక్స్ట్ టార్గెట్..?
Advertisement

CP Sajjanar: స్వేచ్ఛ బ్యూరో: జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ‘కల్తీ’గాళ్లను ఉక్కుపాదంతో అణచి వేస్తామని హైదరాబాద్ సీపీ వీ.సీ.సజ్జనార్ చెప్పారు. ఆహార కల్తీ కేవలం నేరం మాత్రమే కాదు సమాజంపై జరుగుతున్న దాడి అని అన్నారు. ఎంతో ప్రేమతో పసి పిల్లలకు తినిపించే బిస్కెట్లు, ఐస్ క్రీమ్ ల నుంచి మొదలు పెట్టి వంటింట్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి, పాలు, పెరుగు వరకు అన్ని వస్తువుల్లో విషం నింపుతున్న కల్తీ రాయుళ్ల అకృత్యాలను ఇకపై సహించమని స్పష్టం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read: Modugunta Lake: చెరువును మింగేసిన తిమింగలాలు.. 40 ఎకరాల చెరువు 4 ఎకరాలకే పరిమితమా..?

61 కేసులు నమోదు 

Advertisement

ప్రజారోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఆహార భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థను తెస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం హర్షణీయమన్నారు. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ లో కల్తీరాయుళ్ల ఆట కట్టించేందుకు H-FAST బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. గడిచిన నెల రోజుల్లో 61 కేసులు నమోదు చేసి, 15 టన్నుల కల్తీ పదార్థాలను సీజ్ చేసి 64 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. లాభాల కోసం సామాన్యుల ప్రాణాలను ఫణంగా పెట్టే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కల్తీ లేని సమాజం..సురక్షితమైన ఆహారం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Also read: Tax Disparity: బీజేపీ యేతర రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ: మంత్రి జూపల్లి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×